Supreme Court | ఈ ఏడాది జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ (CBSE) ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించి
దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎంత కాంట్రవర్సీ అవుతుందో చూస్తున్నాం. ఇలాంటి టైమ్ లో సీబీఎస్ఈ రివాల్యుయేషన్ పోర్టల్ హ్యాక్ అయిందంటూ వస్తున్న వార్తలు మరింత దుమారం రేపుతున్నాయి. ఓ 19 ఏండ్ల కుర్రాడ�
Supreme Court : సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ దీనిపై సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారా? అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ లక్షలాది విద్యార్థులపై ప్రభావం చూపింది. ఆ వివాదం పూర్తిగా సమసిపోకముందే ఇప్పుడు మరో కొత్త వివాదం మొదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గత నెల విడుదల చేస
తొమ్మిది, పది తరగతులకు త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్సీ) తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పలు విమర్శలకు తావిస్తున్నది. తమిళనాడులో డీఎంకే నేత ఇల
ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10 విద్యార్థులకు త్రి భాషా విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది.
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఏడాది 85 శాతానికిపైగా విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు.
CBSE | ఈ సంవత్సరం తొలిసారిగా సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి సమాధాన పత్రాలను డిజిటల్ మూల్యాంకనం (Digital Evaluation) చేస్తున్నారు. ఈ క్రమంలో డిజిటల్ మూల్యాంకన ప్రక్రియలో సాంకేతిక లోపం (Technical issue) తలెత్తిందని, దాంతో మూల్యాంకనం ఆలస్యమ�
CBSE 10th Result : దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూసిన సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఫలితాలు విడుదలయ్యాయి.
దేశంలో త్రిభాషా విధానం కేవలం విద్యావిధానం మాత్రమే కాదు, భాష, సంస్కృతి, రాజకీయాల కలయికలో ఉన్న సున్నితమైన అంశం. సెంట్రల్ బోర్డ్ త్రిభాషా వైఖరి భారతీయ భాషలకు అనుకూలమా? లేక అడ్డంకా? అనే ప్రశ్నకు ఒకే సమాధానం �
త్రిభాషా విధానంపై పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఆదేశాలు జారీచేసింది. పుస్తకాలు లేకపోయినప్పటికీ, మూడో భాషను బోధించాల్సిందేనంటూ స్పష్టంచేసింది. వారంలోగా దీన్ని అమ
MK Stalin | కేంద్ర సర్కారు (Union Govt) పైన, సీబీఎస్ఈ (CBSE) పైన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు �