పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకొనేందుకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల�
CTET | దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ‘సీటెట్' జూలై 2024 నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. 19వ ఎడిషన్ సీటెట్ పరీక్షను 2024 జూలై 7న (ఆదివారం) నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ వెల్ల�
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)కు సం బంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వె లవరించింది. దేశవ్యాప్తంగా సీబీఎస్ ఈ, స్టేట్ బోర్డుల గుర్తింపు పొందిన ఓ పెన్ స్కూళ్లలో చదువుకున్న విద్యార�
పరీక్షల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఓపెన్ బుక్ పరీక్షలు (ఓబీఈ) నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ మీడియా డైరెక్టర్ రా�
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ధర్నా సందర్భంగా 10, 12వ తరగతి వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయన్న వార్తలు నకిలీవని సీబీఎస్ఈ శుక్రవారం స్పష్టం చేసింది. వదంతులను నమ్మొద్దని విద్యార్థులకు సూచించింది.
ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న నకిలీ ఎక్స్ (గతంలో ట్విటర్) ఖాతాలపై సీబీఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది. తన అధికారిక ఎక్స్ అకౌంట్ కేవలం ‘@సీబీఎస్ఈఐఎన్డీఐఏ29’ మాత్రమేనని తెలిపింది.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్, గ్లూకోమీటర్ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పర
ఇంటర్మీడియట్ సంస్కరణల్లో భాగంగా ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్పై పలు రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రం లో తొలిసారిగా ఈ నెల 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించను�
10, 12 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్ట్ల విషయంలో కీలక మార్పులు చేసేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిద్ధమవుతున్నది. ఈ మేరకు పలు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని ఇండియన్ ఎ
ఇంటర్, టెన్త్ బోర్డు పరీక్షల తేదీలను సీబీఎస్ఈ ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న టెన్త్ పరీక్షలు ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగు�
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పరీక్షలు జరుగన�
CBSE | 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు డివిజన్లు, డిస్టింక్షన్లు ఇవ్వబోమని స్పష్టంచేసింది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 2024 జనవరి 21న సీటెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది.