సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్నట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల టైం టేబుల్లో
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్ను గురువారం విడుదల చేసింది.
సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ అంతర్ పాఠశాలల చాంపియన్షిప్ టైటిల్ను అలహాబాద్ ఖేల్గావ్ పబ్లిక్ స్కూల్ సొంతం చేసుకుంది. నోయిడా శివ నాడార్ స్కూల్, ఆగ్రా గ్రాయత్రి పబ్లిక్ స్కూల్ జట్లు రెండు,
CBSC | సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభంకానున్నారు. సీబీఎస్సీ స్కూల్స్లో పదో తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మే 15 మధ్య పరీక్షలను
నీట్ యూజీ ఫలితాల్లో సీబీఎస్ఈ విద్యార్థులదే పైచేయిగా నిలుస్తున్నది. నాలుగేండ్లుగా ఇదే తీరు పునరావృతమవుతున్నది. 324 మార్కుల కన్నా అధికంగా సాధించిన వారిలో సీబీఎస్ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. దీం�
విద్యార్థులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల తుది ఫలితాలు వచ్చేశాయ్. ఈ రెండు తరగతుల రిజర్ట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలి�
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫలితాలను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో 94.40 వాతం విద్యార్థులు పాసయ్యారు. అయితే టెన్త్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే ర�