సీ టెట్ 2022ను డిసెంబర్లో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రకటించింది. ఈ మేరకు పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)కు సంబంధించి�
ప్రశ్నాపత్రం రూపకల్పనపై వారంలో స్పష్టత హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది తెలుగు వార్షిక పరీక్షలను సంబంధిత బోర్డులే నిర్వహిస్తాయి. మిగతా పేపర్లకు నిర్వహించినట్టుగానే స�
సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ (Central Borad of Education-CBSE)ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సప్రెసింగ్ ఎడ్యూకేషన్’గా అభివర్ణించారు. సీబీఎస్ఈ 11వ తరగతి, 12వ తరగతి పొలిటికల్ సైన్స్, హిస్టరీ సబ్జెక్టుల పలు �
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 11, 12 తరగతుల చరిత్ర సిలబస్ నుంచి ఈ ఏడాది కీలక పాఠాలను తొలగించింది. ప్రజాస్వామ్యం, భారత్లో మొఘల్ పాలన, అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యు�
సీబీఎస్ఈ సహా ఇతర బోర్డుల పదో తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారిగా తెలుగుభాష పేపర్ను ప్రవేశపెట్టనున్నారు. 2023లో జరిగే వార్షిక పరీక్షల్లో సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ గుర్తింపు పొందిన పాఠశాలల్లో తెలుగు పరీక�
CBSE exams pattern: 10వ, 12వ తరగతి విద్యార్థుల పరీక్షల నమూనాలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన
ప్రచారం: సోమవారం నిర్వహించిన సీబీఎస్ఈ పన్నెండో తరగతి అకౌంటెన్సీ టెర్మ్-1 పరీక్షకు ఆరు వరకు గ్రేస్ మార్కులు కలుపనున్నారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. 31 ప్రశ్నల్లో విద్యార్థుల�
భర్త అడుగుజాడల్లో నడవాల్సిందే సీబీఎస్ఈలో వివాదాస్పద ప్యాసేజీ విమర్శలతో వెనక్కి తగ్గిన సీబీఎస్ఈ మార్కులు కేటాయిస్తామని వెల్లడి న్యూఢిల్లీ, డిసెంబర్ 13: శనివారం జరిగిన సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీషు ప్�
న్యూఢిల్లీ: 10, 12 తరగతుల టెర్మ్ 1 బోర్డు పరీక్షల తేదీలను సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు 10వ తరగతి, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు 12వ తరగతి ప్రధాన సబ్జెక్టులకు టెర్మ్ 1 బోర్డ�
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పది, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ టర్మ్ -1 పరీక్షలను నవంబర్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదలకానున్నది. 2021-22 విద్యాసంవత్సం నుంచి బ