సీబీఎస్ఈకి భారీ ఊరట లభించింది. ఈ సంస్థకు పన్ను మినహాయింపును ఇస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2021-2025 వరకు ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను శుక్రవారం సీబీఎస్ఈ విడుదల చేసింది. పేపర్ -1కు 14,22,959 మంది అభ్యర్థులు హాజరుకాగా, 5,79,844 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.
సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించనున్నట్టు ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ సన్యం భరద్వాజ్ తెలిపారు.
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షల టైం టేబుల్లో
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి జరుగనున్నట్టు బోర్డు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్ను గురువారం విడుదల చేసింది.
సీబీఎస్ఈ జాతీయ జిమ్నాస్టిక్స్ అంతర్ పాఠశాలల చాంపియన్షిప్ టైటిల్ను అలహాబాద్ ఖేల్గావ్ పబ్లిక్ స్కూల్ సొంతం చేసుకుంది. నోయిడా శివ నాడార్ స్కూల్, ఆగ్రా గ్రాయత్రి పబ్లిక్ స్కూల్ జట్లు రెండు,
CBSC | సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభంకానున్నారు. సీబీఎస్సీ స్కూల్స్లో పదో తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 15 నుంచి మే 15 మధ్య పరీక్షలను
నీట్ యూజీ ఫలితాల్లో సీబీఎస్ఈ విద్యార్థులదే పైచేయిగా నిలుస్తున్నది. నాలుగేండ్లుగా ఇదే తీరు పునరావృతమవుతున్నది. 324 మార్కుల కన్నా అధికంగా సాధించిన వారిలో సీబీఎస్ఈ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. దీం�
విద్యార్థులు ఎంతో ఉత్కఠంగా ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10, 12వ తరగతుల తుది ఫలితాలు వచ్చేశాయ్. ఈ రెండు తరగతుల రిజర్ట్స్ శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలి�