CBSE Fee Exemption | సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. ఆ విద్యార్థులకు పరీక్ష ఫీజుమాఫీ | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి.
తొలిసారిగా రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత అధికం ఈనెలలోనే కంపార్ట్మెంట్ పరీక్షలు? న్యూఢిల్లీ, ఆగస్టు 30: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్
బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 0.54% ఎక్కువ పెండింగ్లో 65 వేల మంది విద్యార్థుల ఫలితాలు ఆగస్టు 5లోపు పెండింగ్ ఫలితాల విడుదల: బోర్డు న్యూఢిల్లీ, జూలై 30: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. బాలురతో పోలిస�
చాలా బడుల్లో పూర్తి కాని మార్కుల మదింపు మార్కులు పంపడానికి గడువు పొడిగించిన బోర్డు ఆదివారం దాకా పంపేందుకు బడులకు అవకాశం ఆగస్టు 16 నుంచి ప్రైవేటు విద్యార్థులకు పరీక్షలు న్యూఢిల్లీ, జూలై 21: 12వ తరగతి విద్యార�
-సాయంత్రంకల్లా వెలువడే అవకాశంన్యూఢిల్లీ, జూలై 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(నేడు) వెలువడనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటించ�
2021-22 విద్యాసంవత్సరానికి అమలు విద్యార్థులకు రెండుసార్లు పరీక్షలు కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ నిర్ణయం న్యూఢిల్లీ, జూలై 5: కరోనా అనిశ్చితి కారణంగా పరీక్షలు రద్దు అవుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీస�
న్యూఢిల్లీ: 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం కొత్త స్కీమ్ను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరాన్ని రెండు విభాగాలుగా విభ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్ట్గా తప్పనిసరిగా బోధించాలన్న 2018 ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ ఏడాది క్లాస్-4, క్లాస్-9 తరగతుల్లో తెలుగును త�
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం పరీక్షల రద్దు నిర్ణయం సరైనదేనని వెల్లడి 30-30-40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12 ఫలితాలు చివరి ఆరు తరగతుల మార్కులతో సీఐఎస్సీఈ రిజల్ట్స్ న్యూఢిల్లీ
ప్రయోజనమని కొందరు.. అశాస్త్రీయమని మరికొందరు విద్యావేత్తల వాదనన్యూఢిల్లీ : సీబీఎస్ఈ మూల్యాంకన విధానంపై విద్యావేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విధానం నిష్పక్షపాతంగా ఉన్నదని కొందరు ఆహ్వానిస్తుండగా
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్ట్లు తమ పాఠ్యాంశంలో భాగం కానున్నాయి. దీని కోసం మైక్రోసాఫ్ట్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మ�