న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 11, 12 తరగతుల చరిత్ర సిలబస్ నుంచి ఈ ఏడాది కీలక పాఠాలను తొలగించింది. ప్రజాస్వామ్యం, భారత్లో మొఘల్ పాలన, అలీన ఉద్యమం, ప్రచ్ఛన్న యు�
సీబీఎస్ఈ సహా ఇతర బోర్డుల పదో తరగతి వార్షిక పరీక్షల్లో తొలిసారిగా తెలుగుభాష పేపర్ను ప్రవేశపెట్టనున్నారు. 2023లో జరిగే వార్షిక పరీక్షల్లో సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ గుర్తింపు పొందిన పాఠశాలల్లో తెలుగు పరీక�
CBSE exams pattern: 10వ, 12వ తరగతి విద్యార్థుల పరీక్షల నమూనాలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన
ప్రచారం: సోమవారం నిర్వహించిన సీబీఎస్ఈ పన్నెండో తరగతి అకౌంటెన్సీ టెర్మ్-1 పరీక్షకు ఆరు వరకు గ్రేస్ మార్కులు కలుపనున్నారు. ఈ మేరకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది. 31 ప్రశ్నల్లో విద్యార్థుల�
భర్త అడుగుజాడల్లో నడవాల్సిందే సీబీఎస్ఈలో వివాదాస్పద ప్యాసేజీ విమర్శలతో వెనక్కి తగ్గిన సీబీఎస్ఈ మార్కులు కేటాయిస్తామని వెల్లడి న్యూఢిల్లీ, డిసెంబర్ 13: శనివారం జరిగిన సీబీఎస్ఈ పదో తరగతి ఇంగ్లీషు ప్�
న్యూఢిల్లీ: 10, 12 తరగతుల టెర్మ్ 1 బోర్డు పరీక్షల తేదీలను సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు 10వ తరగతి, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకు 12వ తరగతి ప్రధాన సబ్జెక్టులకు టెర్మ్ 1 బోర్డ�
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పది, 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ టర్మ్ -1 పరీక్షలను నవంబర్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో విడుదలకానున్నది. 2021-22 విద్యాసంవత్సం నుంచి బ
CBSE Fee Exemption | సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. ఆ విద్యార్థులకు పరీక్ష ఫీజుమాఫీ | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను
సీటెట్ | సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 19 వరకు అందుబాటులో ఉంటాయి.
తొలిసారిగా రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత అధికం ఈనెలలోనే కంపార్ట్మెంట్ పరీక్షలు? న్యూఢిల్లీ, ఆగస్టు 30: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్
బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 0.54% ఎక్కువ పెండింగ్లో 65 వేల మంది విద్యార్థుల ఫలితాలు ఆగస్టు 5లోపు పెండింగ్ ఫలితాల విడుదల: బోర్డు న్యూఢిల్లీ, జూలై 30: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. బాలురతో పోలిస�