ప్రధాని అధ్యక్షతన భేటీలో నిర్ణయం విద్యార్థుల మేలు కోసమే: మోదీ మూల్యాంకన పద్ధతి త్వరలో ఖరారు గత మూడేండ్ల మార్కులు ప్రాతిపదిక? ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు సీబీఎస్ఈ బాటలోనే సీఐఎస్సీఈ న్యూఢిల్లీ, జూన�
న్యూఢిల్లీ, మే 29: పన్నెండో తరగతి విద్యార్థులు 11వ తరగతిలో, ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన సగటు మార్కులను పంపాలని తన అనుబంధ పాఠశాలలను సీఐసీఎస్ఈ బోర్డు ఆదేశించింది. మే 4 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను కరో�
న్యూఢిల్లీ, మే 28: సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 12 వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న న
పదో తరగతి ఇంటర్నల్స్ రాయని విద్యార్థులకు ఉపశమనం పాఠశాలలకు సీబీఎస్ఈ ఆదేశం న్యూఢిల్లీ, మే 27: ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలకు హాజరుకాని పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పాఠశాలలకు సీబీఎస్ఈ కీలక సూచన చ
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల
మార్కుల విధానాన్ని ప్రకటించిన బోర్డు న్యూఢిల్లీ, మే 1: కరోనాతో పదో తరగతి బోర్డు పరీక్షలు రద్దయిన నేపథ్యంలో విద్యార్థులకు మార్కులు వేసే విధానాన్ని సీబీఎస్ఈ శనివారం ప్రకటించింది. ఫలితాలను జూన్ 20వ తేదీలో�
12వ తరగతి పరీక్షలు వాయిదా.. కేంద్రం నిర్ణయం ఆబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పది ఫలితాలు మార్కులపై అభ్యంతరాలుంటే ఆఫ్లైన్లో పరీక్ష 12వ తరగతి పరీక్షలపై జూన్ 1న నిర్ణయం న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: వచ్చే నెలలో జరు
కేసుల పెరుగుదలతో డిమాండ్ షెడ్యూల్ ప్రకారమే పరీక్షలన్న అధికారులు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటంతో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు
వచ్చే ఏడాది నుంచి హైస్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్టు :ఎన్సీఈఆర్టీహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : పాఠశాల దశనుంచే విద్యార్థులకు కృతిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ను బోధించేందుకు ప్రభుత్వం సిద్ధ�