చాలా బడుల్లో పూర్తి కాని మార్కుల మదింపు మార్కులు పంపడానికి గడువు పొడిగించిన బోర్డు ఆదివారం దాకా పంపేందుకు బడులకు అవకాశం ఆగస్టు 16 నుంచి ప్రైవేటు విద్యార్థులకు పరీక్షలు న్యూఢిల్లీ, జూలై 21: 12వ తరగతి విద్యార�
-సాయంత్రంకల్లా వెలువడే అవకాశంన్యూఢిల్లీ, జూలై 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(నేడు) వెలువడనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటించ�
2021-22 విద్యాసంవత్సరానికి అమలు విద్యార్థులకు రెండుసార్లు పరీక్షలు కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ నిర్ణయం న్యూఢిల్లీ, జూలై 5: కరోనా అనిశ్చితి కారణంగా పరీక్షలు రద్దు అవుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ కీలక నిర్ణయం తీస�
న్యూఢిల్లీ: 2021-22 విద్యా సంవత్సరంలో 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సోమవారం కొత్త స్కీమ్ను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరాన్ని రెండు విభాగాలుగా విభ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ స్కూళ్లలో తెలుగును ఒక సబ్జెక్ట్గా తప్పనిసరిగా బోధించాలన్న 2018 ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఈ ఏడాది క్లాస్-4, క్లాస్-9 తరగతుల్లో తెలుగును త�
సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ మూల్యాంకన ప్రతిపాదనలకు సుప్రీంకోర్టు ఆమోదం పరీక్షల రద్దు నిర్ణయం సరైనదేనని వెల్లడి 30-30-40 ఫార్ములాతో సీబీఎస్ఈ 12 ఫలితాలు చివరి ఆరు తరగతుల మార్కులతో సీఐఎస్సీఈ రిజల్ట్స్ న్యూఢిల్లీ
ప్రయోజనమని కొందరు.. అశాస్త్రీయమని మరికొందరు విద్యావేత్తల వాదనన్యూఢిల్లీ : సీబీఎస్ఈ మూల్యాంకన విధానంపై విద్యావేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ విధానం నిష్పక్షపాతంగా ఉన్నదని కొందరు ఆహ్వానిస్తుండగా
న్యూఢిల్లీ : సీబీఎస్ఈ విద్యార్థులకు ఈ ఏడాది నుంచి కోడింగ్, డేటా సైన్స్ సబ్జెక్ట్లు తమ పాఠ్యాంశంలో భాగం కానున్నాయి. దీని కోసం మైక్రోసాఫ్ట్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారు. విద్యార్థుల్లో సృజనాత్మ�
ప్రధాని అధ్యక్షతన భేటీలో నిర్ణయం విద్యార్థుల మేలు కోసమే: మోదీ మూల్యాంకన పద్ధతి త్వరలో ఖరారు గత మూడేండ్ల మార్కులు ప్రాతిపదిక? ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు సీబీఎస్ఈ బాటలోనే సీఐఎస్సీఈ న్యూఢిల్లీ, జూన�
న్యూఢిల్లీ, మే 29: పన్నెండో తరగతి విద్యార్థులు 11వ తరగతిలో, ఇంటర్నల్ పరీక్షల్లో సాధించిన సగటు మార్కులను పంపాలని తన అనుబంధ పాఠశాలలను సీఐసీఎస్ఈ బోర్డు ఆదేశించింది. మే 4 నుంచి జరగాల్సిన 12వ తరగతి పరీక్షలను కరో�