ఇంటర్మీడియట్ సంస్కరణల్లో భాగంగా ఈ విద్యాసంవత్సరం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ ప్రాక్టికల్స్పై పలు రాష్ర్టాలు ఆసక్తి చూపిస్తున్నాయి. రాష్ట్రం లో తొలిసారిగా ఈ నెల 16న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించను�
10, 12 తరగతుల విద్యార్థులకు బోధిస్తున్న సబ్జెక్ట్ల విషయంలో కీలక మార్పులు చేసేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిద్ధమవుతున్నది. ఈ మేరకు పలు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని ఇండియన్ ఎ
ఇంటర్, టెన్త్ బోర్డు పరీక్షల తేదీలను సీబీఎస్ఈ ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్, టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న టెన్త్ పరీక్షలు ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 2 వరకు కొనసాగు�
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పరీక్షలు జరుగన�
CBSE | 10, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ప్రకటన చేసింది. విద్యార్థులకు డివిజన్లు, డిస్టింక్షన్లు ఇవ్వబోమని స్పష్టంచేసింది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 2024 జనవరి 21న సీటెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది.
‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్' (సీటెట్)-2023 పరీక్షా ఫలితాల్ని సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) సోమవారం విడుదల చేసింది. పేపర్-1లో 2.98 లక్షల మంది, పేపర్-2లో 1.01 లక్షల మంది అభ్యర్థుల�
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం విడుదల చేసిన టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఖమ్మం నగరానికి చెందిన పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు టాప్ ఫలితాలు సాధించారు.
సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 498 మార్కులతో తమ విద్యార్థి ఆలిండియా టాపర్గా నిలిచినట్టు పేర్కొన్నారు.