ఆప్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు నోటీసు పంపి సమాధానం కోరింది. ఎంసీడీ ఎన్నికలను సత్వరమే పూర్తిచేసేలా జోక్యం చేసుకోవాలని ఆప్ కోరింది.
ఆఫ్రికా నుంచి చిరుతలను తెచ్చింది కాంగ్రెస్ ఓటర్లను మట్టుబెట్టడానికే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. కరేరాకు చెందిన ఈ ఎమ్మెల్యే మధ్యప్రదేశ్లో జరిపిన బహిరంగసభలో ఈ వ్యాఖ్య చేశారు.
గడువులోగా మేయర్ ఎన్నిక జరిగేలా ఆదేశివ్వాలంటూ ఆప్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై రేపు విచారణ జరుగనున్నది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
జిమ్నాస్ట్గా శరీరాన్ని వెనక్కి వంచి కాళ్లతో విల్లు, బాణం పట్టుకుని లక్ష్యం ఛేదించాడు ఓ బాలుడు. కెనడాకు చెందిన యువతి మాదిరిగానే చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
జమ్ముకశ్మీర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
Supreme Court | సుప్రీంకోర్టుకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. పదోన్నతులు కల్పించాలని గతంలో కొలిజియం సిఫారసు చేసిన పేర్లలో ఐదుగుర్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
ఘజియాబాద్లో ఆత్మహత్యకు యత్నిస్తున్న ఓ యువకుడిని అమెరికా నుంచి ఫేస్బుక్ కంపెనీ రక్షించింది. లైవ్లో ఆత్మహత్యను చిత్రీకరిస్తుండగా చూసి యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చి కాపాడేలా చేశారు.
మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమా భారతి విమర్శలు గుప్పించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మద్యం విధానాన్ని ఆమె తప్పుప
జార్ఖండ్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచారు. దీనిపై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. పాకిస్తాన్కు లోన్ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
రామచరితమానస్పై వ్యాఖ్యలు చేసిన ఎస్సీ నేతపై చర్యలు తీసుకోవాలని హిందూ మహాసభ సీఎం యోగి ఆదిత్యానాథ్కు లేఖ రాసింది. ఈ లేఖ రక్తంతో రాసినట్లు బయటపడటంతో చర్చనీయాంశమైంది.
పీఎం కేర్స్ ఫండ్పై బీజేపీ సర్కార్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అది కేంద్ర ప్రభుత్వానికి కాదని, రాజ్యంగం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపింద�
రాష్ట్రపతి పదవిగానీ, ప్రధాని పదవిగానీ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా బీజేపీలో చేరేది లేదని సిద్దరామయ్య కరాఖండితంగా చెప్పారు. అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదన్నారు.
మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడు జైసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయాడు. ఆయనను కోర్టు రిమాండ్కు పంపింది. ఒరెవా గ్రూప్ యజమానిగా జైసుఖ్ పటేల్ ఉన్నారు.