రామచరితమానస్పై వ్యాఖ్యలు చేసిన ఎస్సీ నేతపై చర్యలు తీసుకోవాలని హిందూ మహాసభ సీఎం యోగి ఆదిత్యానాథ్కు లేఖ రాసింది. ఈ లేఖ రక్తంతో రాసినట్లు బయటపడటంతో చర్చనీయాంశమైంది.
పీఎం కేర్స్ ఫండ్పై బీజేపీ సర్కార్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అది కేంద్ర ప్రభుత్వానికి కాదని, రాజ్యంగం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపింద�
రాష్ట్రపతి పదవిగానీ, ప్రధాని పదవిగానీ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా బీజేపీలో చేరేది లేదని సిద్దరామయ్య కరాఖండితంగా చెప్పారు. అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదన్నారు.
మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడు జైసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయాడు. ఆయనను కోర్టు రిమాండ్కు పంపింది. ఒరెవా గ్రూప్ యజమానిగా జైసుఖ్ పటేల్ ఉన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు మన కేంద్ర బడ్జెట్ సమర్పించే విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రస్తుతం పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బు కావాలంటూ రిక్వెస్టులు పంపుతున్నారు. దీనిపై రాజ్భవన్ వర్గాలు సిమ్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింద�
చండీగఢ్లో జీ 20 ప్రతినిధుల సన్నాహక సమావేశాలు జరుగుతుండగా.. బాంబ్ ఉన్నట్లు ఫోన్ కాల్ వచ్చి పోలీసులను హైరానా పెట్టింది. పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టి నకిలీ కాల్గా తేల్చారు.
తమిళనాడులోని ఓ ఆలయంలోకి ఎస్సీలు ప్రవేశించారు. ఈ 200 ఏండ్ల ఆలయంలో 8 దశాబ్దాల తర్వాత వారు వెళ్లి పూజలు చేశారు. కలెక్టర్, ఎస్పీ దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
స్వదేశీయంగా తయారైన ఆయుధాలను దేవ్లాలీ ఆర్టిలరీ స్కూల్లో ప్రదర్శించారు. ఈ ఆయుధ విన్యాసాల్లో ఎన్నో ఆధునిక తుపాకీ వ్యవస్థల కవాతు జరిపారు. ప్రతి ఏటా ఈ ఆయుధ శిక్షణా విన్యాసాలు నిర్వహిస్తుంటారు.
Rahul Gandhi | జమ్ము కశ్మీర్ లో భద్రతా పరిస్థితులు సజావుగా ఉంటే జమ్ము నుంచి లాల్ చౌక్ వరకు హోంమంత్రి అమిత్ షా ఎందుకు వాకింగ్ చేయరని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును తప్పించబోయిన ట్రక్కు జనంపైకి దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు దుర్మరణం చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.