కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా(Pawan Khera)కు సుప్రీంకోర్టు గురువారం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్ మంజూరుతో ఖేరాను ఢిల్లీ కోర్టు విడుదల చేయనుంది.
Delhi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలో బైక్ ట్యాక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ సోమవారం సర్క్యులర్ జారీచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని అందులో హెచ్
జేడీ(యూ)కు దూరమైన సీనియన్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీ(యూ)ను వీడి రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేరిట కొత్త పార్టీ స్ధాపించామని కుష్వాహ వెల్ల�
గొడ్డు మాంసం తాను తింటానని, దీనితో పార్టీకేం ఇబ్బంది లేదని మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మౌరి వ్యాఖ్యానించారు. ఎన్పీపీతో పొత్తులేదని, వారి అవినీతి ఐదేండ్లలో చాలా పెరిగిపోయిందని చెప్పారు.
ఒడిశాలోని ఓ హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థిని చనిపోయింది. మరో 25 మంది దవాఖాన పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. కలుషితాహారం వల్లనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
శివసేన పార్టీ పేరు, చిహ్నంపై ఈసీ నిర్ణయాన్ని థాక్రే వర్గం సుప్రీంకోర్టులో ఛాలేంజ్ చేయనున్నది. అటు షిండే వర్గం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నది. శివసేన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో మహారాష్ట్రలో రా
Chhatrapati Shivaji Maharaj | మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ పహిస్తా ఖాన్ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెను తిరగవలసి వచ్చింది.
కరోనా వ్యాప్తి అనంతరం క్యాన్సర్ పేషెంట్లు పెరిగారని బాబా రాందేవ్ చెప్పారు. అలాగే, చూపు సమస్యలు, వినికిడి సమస్యలు కూడా పెరిగాయని తెలిపారు. గోవాలో సీఎం సావంత్తో కలిసి మిరామార్ బీచ్లో యోగా శిబిరంలో పా�
Adani Group | అదానీ గ్రూప్లో తీవ్రమైన ఆర్థిక అవకతవకలు జరిగాయని అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ సంస్థ పరిశోధన నివేదిక బయటపెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణకు తామే స్వయంగా ఓ కమిటీని నియమిస్తామని సుప్రీంకోర�
హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ మాట్లాడారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి 81.10 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్-వామపక్షాలు చేతులు కలిపాయి. వచ్చే నెల 2 న కౌంటింగ్ చేపట్టనున్న
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో విషాదం చోటుచేసుకున్నది. ఇక్కడి ఓ గ్రామంలో కలశ యాత్ర కోసం తీసుకొచ్చిన ఏనుగు రెచ్చిపోవడంతో ఓ బాలుడు సహా ముగ్గురు మృతిచెందారు.