త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ 17, సీపీఐ(ఎం) 43 స్థానాల్లో, మొత్తం స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నది.
రాహుల్ పాదయాత్ర ఇవాళ తిరిగి ప్రారంభమైంది. భద్రతా లోపం కారణంగా శుక్రవారం యాత్ర నిలిచిపోయింది. ఇవాళ చుర్చు నుంచి పంథా చౌక్ ట్రక్ యార్డ్ వరకు యాత్ర కొనసాగుతుంది.
Padma Awards | రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఏడాదికి సంబంధించి పద్మవిభూషణ్, పద్మ భూషణ్, 25 మందికి పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ క్యాంపస్లో వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు యత్నించిన నలుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ రద్దయింది. జమ్ములో భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. రేపు గణతంత్ర దినం సందర్భంగా విరామం తీసుకుని 27 న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
పుణెలో విషాదం చోటుచేసుకున్నది. భీమా నది ఒడ్డున నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమీపంలో మరో ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
BBC Documentary | భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపుతోంది. అన్ని ఆధారాలు సేకరించి, పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతే డాక్యుమెంటరీని రూపొందించామని బీబీసీ చెబుతుంటే.. బీజేపీ న�
చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపే లేఖ వచ్చింది. దాంతో కోర్టు కాంప్లెక్స్ను ఖాళీ చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బాంబును గుర్తించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమై ఉన్నాయి.
ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నది. ఆప్కు సంఖ్యాబలం ఉన్నప్పటికీ పోలీసులను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే సమావేశ మందిరంలోకి పెద్ద ఎత్తున
అరుణాచల్కు సమీపంలో అతిపెద్ద ఆనకట్ట నిర్మించేందుకు డ్రాగన్ దేశం పావులు కదుపుతున్నది. దీని ద్వారా మన దేశంపై కృత్రిమ వరదల ముప్పును తీసుకొచ్చేందుకు కుట్ర పన్నింది.
రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ సభ్యులు హంగామా సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగం పూర్తిచేయకుండానే సభను వీడారు. ఆర్ఎల్పీ సభ్యులు కూడా ఆందోళన చేయడంతో వారిని ఒకరోజుపాటు సభ
భారత ఆర్మీ చీఫ్ స్టాఫ్ మనోజ్ పాండే అరుణాచల్ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. సరిహద్దులోని ఇండియన్ పోస్టులను సందర్శించి అక్కడి జవాన్లతో మాట్లాడారు. వారి అంకితభావాన్ని ప్రశంసించారు.
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. బీజేపీని ఢీకొనేందుకు ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేడ్కర్ చేతులు కలిపారు. రానున్న ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు.