పుణెలో విషాదం చోటుచేసుకున్నది. భీమా నది ఒడ్డున నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమీపంలో మరో ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
BBC Documentary | భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ పెద్ద దుమారం రేపుతోంది. అన్ని ఆధారాలు సేకరించి, పూర్తి విశ్లేషణ చేసిన తర్వాతే డాక్యుమెంటరీని రూపొందించామని బీబీసీ చెబుతుంటే.. బీజేపీ న�
చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపే లేఖ వచ్చింది. దాంతో కోర్టు కాంప్లెక్స్ను ఖాళీ చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బాంబును గుర్తించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమై ఉన్నాయి.
ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నది. ఆప్కు సంఖ్యాబలం ఉన్నప్పటికీ పోలీసులను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే సమావేశ మందిరంలోకి పెద్ద ఎత్తున
అరుణాచల్కు సమీపంలో అతిపెద్ద ఆనకట్ట నిర్మించేందుకు డ్రాగన్ దేశం పావులు కదుపుతున్నది. దీని ద్వారా మన దేశంపై కృత్రిమ వరదల ముప్పును తీసుకొచ్చేందుకు కుట్ర పన్నింది.
రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ సభ్యులు హంగామా సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగం పూర్తిచేయకుండానే సభను వీడారు. ఆర్ఎల్పీ సభ్యులు కూడా ఆందోళన చేయడంతో వారిని ఒకరోజుపాటు సభ
భారత ఆర్మీ చీఫ్ స్టాఫ్ మనోజ్ పాండే అరుణాచల్ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. సరిహద్దులోని ఇండియన్ పోస్టులను సందర్శించి అక్కడి జవాన్లతో మాట్లాడారు. వారి అంకితభావాన్ని ప్రశంసించారు.
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. బీజేపీని ఢీకొనేందుకు ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేడ్కర్ చేతులు కలిపారు. రానున్న ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు.
గుజరాత్ మోర్బీ వంతెన రెనోవేషన్ చేపట్టిన సంస్థ యజమాని అరెస్ట్కు పోలీసులు వారంట్ జారీ చేశారు. వంతెన కూలిన 3 నెలల తర్వాత చర్యలకు దిగడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
లడఖ్లో నానాటికి వాతావరణ పరిస్థితులు తీసికట్టుగా తయారవడం పట్ల సామాజిక సంస్కరణవాది సోనమ్ వాంగ్చుక్ విచారం వ్యక్తం చేశారు. లడఖ్ను కాపాడేందుకు ప్రధాని మోదీ తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
తన నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి రోడ్లే కారణమంటున్నారు అక్కడి బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్. రోడ్లు అధ్వానంగా ఉంటే ప్రమాదాలు జరగవనే అర్థమొచ్చేలా ఆయన మాట్లాడారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెనరేటెడ్ వీడియోలతో ఎలా మోసపోతున్నది తెలిపే వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా శనివారం షేర్ చేశారు. ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాపై ఛార్జిషీట్ సిద్ధమైంది. దాదాపు 3 వేల పేజీలతో రెడీగా ఉన్న ఈ ఛార్జిషీట్ను నిపుణులు సమీక్షిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ఎవరని అసోం సీఎం హేమంత బిస్వ శర్మ ప్రశ్నించారు. సినిమా గురించి షారుఖ్ ఫోన్ చేస్తే విషయం పరిశీలిస్తానని చెప్పారు. డాక్టర్ బెజ్బరువా - పార్ట్ 2’ సినిమా చూడాలని పిలుపునిచ్చారు.