Delhi Assembly | ఇవ్వాల్టి నుంచి మొదలైన ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు గందరగోళం మధ్య రేపటికి వాయిదా పడ్డాయి. ఎల్జీపై ఆప్ సభ్యులు ఆగ్రహంతో వెల్లోకి రాగా.. బీజేపీ సభ్యులు ఆక్సీజన్ సిలిండర్లతో సభకు వచ్చారు.
Remote Voting Mechine | ఎలక్ట్రానిక్ రిమోట్ ఓటింగ్ మెషిన్ (ఆర్వీఎం) పనితీరుపై భారత ఎన్నికల సంఘం సోమవారం డెమో నిర్వహించింది. కాంగ్రెస్తో పాటు 16 ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి.
SC Collegium | సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర పన్నింది. కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని చేర్చాలని సీజేఐకి సూచిస్తూ న్యాయ మంత్రి లేఖ రాశారు.
RJD posters | బిహార్ రాజధాని పట్నాలో మోదీకి వ్యతిరేకంగా ఆర్జేడీ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో మోదీని రావణుడు, కంసుడితో పోల్చారు. అయితే, ఈ పోస్టర్లతో తమకెలాంటి సంబంధం లేదని ఆర్జేడీ స్పష్టం చేసింది.
Bomb rumor | స్నేహితుడి గర్ల్ఫ్రెండ్ను నిలువరించేందుకు విమానంలో బాంబు ఉన్నదని బెదిరింపు కాల్ చేసి దొరికిపోయాడొకరు. స్నేహం కోసం ఫోన్ చేసిన వ్యక్తి కటకటాల వెనక్కి పోగా.. స్నేహితులు మాత్రం పరారయ్యారు.
Ramcharitmanas | రామచరిత్ మానస్పై బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. అక్కడ వాతావరణం వేడెక్కేలా చేశాయి. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేయగా.. ఆయన నాలుక కోసి తెస్తే రూ.10 కోట్ల రివార్డు ఇస్తానని అయో�
Joshimath demolitions | జోషీమఠ్లో భూమి కుంగిపోవడంతో ఓ పక్కకు వంగిన మలారీ ఇన్ హోటల్ కూల్చివేత పనులు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. మరో హోటల్ మౌంట్ వ్యూను కూడా కూల్చివేయనున్నారు.
Rahul on GST | పంజాబ్లోని లూథియానా నగరం డిమానిటైజేషన్, తప్పుడు జీఎస్టీ కారణంగా నాశనమైందని రాహుల్ ఆరోపించారు. చిన్న పరిశ్రమలను కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. శనివారం నుంచి తిరిగి యాత్ర కొనసాగుతుం�
Road Accident | జార్ఖండ్లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలను పికప్ చేసుకునే వ్యాను బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
Crude Oil leak | బిహార్లోని ఓ గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైప్లైన్ లీకైంది. విషయం తెలిసి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి బకెట్లు, డబ్బాల్లో నింపుకునిపోయారు. ఈ పైప్లైన్ అసోం నుంచి బరౌని రిఫైనరీ-హల్దియా
Jagdeep Dhankhar | అసెంబ్లీ స్పీకర్ల జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కోర్టులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓం బిర్లా, అశోక్ గెహ్లాట్ కూడా కోర్టుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Punjab strike | పంజాబ్లో సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్నది. సీఎం మాన్ డెడ్లైన్ విధించినప్పటికీ ఉద్యోగులు పట్టించుకోలేదు. వీరికి మద్దతుగా రెవెన్యూ ఉద్యోగులు కూడా సామూహిక సెలవుల్లో వెళ్లారు.
Governor Ravi | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న అసెంబ్లీలో తమిళనాడుకు బదులుగా తమిళ్గం అని పేరు పెట్టాలని చెప్పగా.. సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్లు కేంద్రం వైపు నిలబడాల�