Tomato Price Hike | ‘మనమేమన్నా కోటీశ్వరులమనుకున్నావా.. కూరలో టమాటాలు వేస్తున్నావు.. నీలాంటి దుబారా మనిషితో నేను కాపురం చేయను పో’ అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శి
NIA Court | ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ జంట పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఈ తీర్పు వెలువరించిం�
Rains in Himachalpradesh | హిమాచల్ప్రదేశ్లో వరుణ బీభత్సం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రమంతటా వానలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. రోజూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
Tomato prices | ఒకప్పుడు కిలో పది, ఇరవై రూపాయలకు దొరికిన టమాట ఇప్పుడు సామాన్యుడి అందకుండా పోయింది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నది. దాంతో సామన్యులెవరూ టమాట జోలికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. �
Professor TJ Joseph case | కేరళ ప్రొఫెసర్ టీజే జోషెఫ్ చేయి నరికిన కేసులో.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్పెషల్ కోర్టు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. మరో ఐదుగురిని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ని
ED Chief | ఎడా పెడా ఈడీ దాడులతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని స�
KC Venugopal | రాహుల్గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఈ నెల 12న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన ‘మౌన సత్యాగ్రహం’ నాలుగు రాష్ట్రాల్లో ఆగిపోయింది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచ
Mallikarjun Kharge | కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంల�
Akhilesh Yadav | దేశ ప్రధాని పదవి చేపట్టేందుకు మాలో చాలా మంది ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు.
Saurabh Bharadwaj | దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఢిల్లీలో వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.