Fake Univerisities | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవా�
Manipur Violence | అల్లర్లు, హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలకు పైనే ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త
Gurugram clashes | బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు కొనసాగుతున్నాయి. సోమవారం నూహ్ పట్టణంలో రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలను మరువక ముందే, ఇవాళ గురుగ్రామ్లోని బాద్షాపూర్ ఏరియాలో ఘర్షణలు చెలరేగా
Manohar Lal Khattar | హర్యానాలోని నూహ్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా సోమవారం రెండు వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర�
ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ ఫ్రాంజైజీ సబ్వే తన ఆహారోత్పత్తుల ప్రచారం కోసం వినూత్న పంథా ఎంచుకొంది. తమ పేర్లను చట్టబద్ధంగా ‘సబ్వే’ అని మార్చుకున్న వారికి జీవితాంతం శాండ్విచ్లు ఉచితంగా అందిస్త�
Nuh clashes | హర్యానా రాష్ట్రంలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలవల్ల అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి
Violent Clash | హర్యానాలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం రెండు వర్గాల మధ్య ఘర్షణలతో హింస చోటుచేసుకుంది. దాంతో పరిస్థితి మరింత ముదరకుండా అధికారులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిషేధించారు.
ఐదేండ్ల చిన్నారిపై ఓ మృగాడు అత్యంత పైశాచికంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. గొంతుకోసి హతమార్చాడు. కేరళలోని ఆలూవా పట్టణ మార్కెట్కు సమీపంలో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది.
Dengue in Delhi | దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ వ్యాధి కలవర పెడుతున్నది. అక్కడ రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దాంతో జూలై 22 నాటికి ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 190కి చేరింది.
Delhi Ari pollution | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు ఆ మహా నగరానికి మేలు చేశాయి. ఎప్పుడూ కాలుష్యంతో నిండి ఉండే ఢిల్లీ వాతావరణం ఇప్పుడు మారిపోయింది.
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యోగ్ నగర్ ఏరియాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఆ ఫ్యాక్టరీ పరసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది.
Gaurav Gogoi | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ విమర్శలు గుప్పి�
భూసేకరణలో ఎదురవుతున్న సవాళ్లతోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టులో (Bullet Train Project) జాప్యం జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
Viral Video | తాజాగా బుధాల్ మహోర్ రహదారిలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ గుండుతోపాటు దాని చుట్టు ఉన్న మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ము