Haryana DGP | హర్యానా రాష్ట్ర నూతన డీజీపీ (Director General of Police - DGP) గా 1990 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి శత్రుజీత్ సింగ్ కపూర్ నియమితులయ్యారు. మంగళవారం వరకు డీజేపీగా కొనసాగిన పీకే అగర్వాల్ స్థానాన్ని ఆయన భర్త�
Chandrayan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ విజయవంతంగా లక్ష్యానికి దగ్గరైంది. చంద్రుడి ఆవరణంలో చివరిది, ఐదవది అయిన కక్ష్య తగ్గింపు ప్రక్రియను కూడా ఇస�
Delhi high court | బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్�
SpiceJet Chief | స్పైస్జెట్ ఎయిర్లైన్స్ చీఫ్ అజయ్ సింగ్కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. క్రెడిట్ సూయిస్ (Credit Suisse) ధిక్కార కేసులో నాలుగు వా�
Madras High Court | మేనేజ్మెంట్ నిర్ణయాల్లో లోపాలుంటే చర్చించే హక్కు ప్రతి ఉద్యోగికి ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. మేనేజ్మెంట్ నిర్ణయాలతో ఏ ఉద్యోగికైనా సమస్యలు ఉంటే వాటిని వాట్సాప్ గ్రూప్లో వ�
Chandrayan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చందమామపైకి ప్రయోగించిన చంద్రయాన్-3 స్పేస్క్రాఫ్ట్ విజయవంతంగా లక్ష్యం వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే భూ బాహ్య కక్ష్యను దాటించి స్పేస్క్రాఫ్ట్ను చంద్రుడి క్షక
Eastern Ladakh | గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం రక్షణ శాఖ అధికారులు వెంటవెంటనే తూర్పు లఢఖ్లో భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని అక్కడికి చేరవేశారు.
గిరిజన హక్కుల కోసం గళమెత్తిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ దేశానికి నిజమైన యజమానులు ఆదివాసీలేనని అన్నారు. భూమి, అడవిపై హక్కులను గిరిజనులకు అందించాలని నొక్కిచెప్పారు. తాను దేశవ్యాప్త�
Prashant Kishore | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం 9వ తరగతి మాత్రమే చదివిన నితీశ్ కుమార్.. ఇక ముందూ సీఎంగా కొనసాగేందుకు బీహార్�
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. నరేంద్రమోదీ సర్కారు దేశ ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ట్విటర్లో �
కోర్టు ప్రాంగణాల్లో కాల్పుల ఘటనలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జీలు, లాయర్లు, కోర్టు సిబ్బంది, పిటిషన్దారుల భద్రత ముప్పులో పడుతుందని పేర్కొన్నది.
వాట్సాప్ సరికొత్త ఫీచర్తో ముందుకొచ్చింది. క్లోన్డ్ యాప్ అవసరం లేకుండా ఒకే ఫోన్లో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించే వెసులుబాటు కల్పించింది.