ఐదేండ్ల చిన్నారిపై ఓ మృగాడు అత్యంత పైశాచికంగా లైంగికదాడికి పాల్పడ్డాడు. గొంతుకోసి హతమార్చాడు. కేరళలోని ఆలూవా పట్టణ మార్కెట్కు సమీపంలో ఆ బాలిక మృతదేహం లభ్యమైంది.
Dengue in Delhi | దేశ రాజధాని ఢిల్లీని డెంగ్యూ వ్యాధి కలవర పెడుతున్నది. అక్కడ రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దాంతో జూలై 22 నాటికి ఢిల్లీలో మొత్తం డెంగ్యూ కేసుల సంఖ్య 190కి చేరింది.
Delhi Ari pollution | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల కురిసిన వర్షాలు, వీచిన గాలులు ఆ మహా నగరానికి మేలు చేశాయి. ఎప్పుడూ కాలుష్యంతో నిండి ఉండే ఢిల్లీ వాతావరణం ఇప్పుడు మారిపోయింది.
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉద్యోగ్ నగర్ ఏరియాలోని ఓ షూ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఆ ఫ్యాక్టరీ పరసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది.
Gaurav Gogoi | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ విమర్శలు గుప్పి�
భూసేకరణలో ఎదురవుతున్న సవాళ్లతోనే ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్టులో (Bullet Train Project) జాప్యం జరుగుతోందని రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు.
Viral Video | తాజాగా బుధాల్ మహోర్ రహదారిలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డు పక్కనే ఉన్న కొండ పైనుంచి ఓ భారీ గుండుతోపాటు దాని చుట్టు ఉన్న మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడ్డాయి. దాంతో ఆ ప్రాంతమంతా దట్టంగా దుమ్ము
Gaganyaan | గగన్యాన్ ప్రయోగం దిశగా ఇస్రో మరో ముందడుగు వేసింది. మానవసహిత అంతరిక్ష యాత్ర కలను సాకారం చేసుకునే దిశగా బుధవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్లో కీలక పాత్ర పోషిం�
IIT | ప్రతి ఏడాదీ భారత్లో కొత్తగా ఐఐటీ, ఐఐఎమ్ విద్యాసంస్ధలు ప్రారంభిస్తున్నామంటు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో చెప్పింది ఉత్త మాటే. రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాన్ సర్కార్ గత ఐదేండ్లలో�
Manipur Violence | ‘రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భయంతో నిద్ర పట్టలేదు. రాత్రి నుంచి ఏమీ తినలేదు’ మణిపూర్లో తాజా పరిస్థితి గురించి బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్
Manipur Horror | మణిపూర్లో ఒక మూక ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసి, వారిని నగ్నంగా ఊరేగించిన దారుణ ఘటనకు సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
Bihar | ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత�
Supreme Court | రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ర్టాలకు వర్తించవా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన