Manipur Violence | ‘రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భయంతో నిద్ర పట్టలేదు. రాత్రి నుంచి ఏమీ తినలేదు’ మణిపూర్లో తాజా పరిస్థితి గురించి బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్
Manipur Horror | మణిపూర్లో ఒక మూక ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసి, వారిని నగ్నంగా ఊరేగించిన దారుణ ఘటనకు సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
Bihar | ప్రజల కనీస అవసరాలు తీర్చలేని బీహార్ ప్రభుత్వం సామాన్యులపై జులుం ప్రదర్శించింది. కోతల్లేని కరెంటు కావాలని కోరిన సామాన్యులను కాటికి చేర్చింది. కరెంటు కోతలతో విసిగివేసారిన సామాన్యులు రాష్ట్ర ప్రభుత�
Supreme Court | రాజ్యాంగ నిబంధనలు బీజేపీ పాలిత రాష్ర్టాలకు వర్తించవా అని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన
కర్ణాటకలో బీజేపీతో జేడీఎస్ పొత్తు ఊహాగానాలకు తెరపడింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పష్టం చేశారు.
Inter caste Marriages | గిరిజన మహిళలు కులాంతర వివాహం చేసుకోకుండా కట్టడి చేసేందుకు అక్కడి ‘సర్వ ఆదివాసీ సమాజ్’ వినూత్న నిబంధన తీసుకొచ్చింది. కులాంతర వివాహం చేసుకున్న గిరిజన మహిళకు ఒక లక్ష రూపాయల జరిమానా విధించనున్నట�
Air India flight | దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) మరోసారి వార్తల్లో నిలిచింది. తన డ్యూటీ సమయం ముగిసిపోయిందంటూ విమానాన్ని టేకాఫ్ చేసేందుకు పైలట్ నిరాకరించడంతో ఎయిర్ఇండియాపై మరోసారి విమర్శలు వెల్ల
CPI leader Raja | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శి (General Secretary) డీ రాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు.
EPFO interest rate | ఈపీఎఫ్వో ఖాతాదారులకు తీపి కబురు అందింది. ఖాతాదారుల డిపాజిట్లపై ఈపీఎఫ్ఓ 2022-23 ఆర్థిక ఏడాదికిగానూ 8.15 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. గత ఆర్థిక సంవత్సరం 8.10 శాతం కంటే ఇది 5 బేసిస్ పాయింట్లు ఎక్కువ.
Oppenheimer Movie | హాలీవుడ్ సినిమా ఓపెన్హైమర్ (Oppenheimer) లో ఓ సందర్భంలో హీరో చెప్పే డైలాగులు వివాదాస్పదంగా మారాయి. శృంగార సన్నివేశంలో హీరో భగవద్గీతలోని ఓ శ్లోకాన్ని చదవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలోం�
Parliament session | మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటు ఉభయసభల్లో రభస కొనసాగుతున్నది. జాతుల మధ్య పోరాటంతో అట్టుకుడుతున్న మణిపూర్ అంశంపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని, ఉభయసభల్లో ఈ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని ప్�
భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2022లో 2.25 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు.
దేశంలో పలు ఈ-రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలోని 284 నగరాల్లో 808 ఎఫ్ఎం రేడియో స్టేషన్ల కోసం ఈ- వేలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం తెలిపారు.