Lok Sabha | భారతదేశ పౌరుల వ్యక్తిగత డాటా రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్లు - 2023’ కు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ �
Dengue in Delhi | దేశ రాజధాని ఢిల్లీలో డెంగీ వ్యాధి వేగంగా విస్తరిస్తున్నది. గడిచిన వారం రోజుల్లో డెంగీ విస్తృతి మరింత వేగవంతమైంది. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు కేవలం ఏడు రోజుల్లో 105 కొత్త కేసులు నమోదయ్యాయి.
అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అంటారు! ఆర్థిక ఇబ్బందులు తప్పుడు మార్గంలో నడిపిస్తాయనే దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహ్మద్ అసద్ అనే ఓ వ్యక్తి జీవితం.
అల్లర్ల నేపథ్యంలో హర్యానాలోని నుహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు బుల్డోజర్లతో చేపట్టిన కూల్చివేత డ్రైవ్ మూడో రోజు శనివారం కూడా కొనసాగింది.
Petrol Price | పెట్రో ధరల పెంపుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. భారత్ పొరుగు దేశాలు, పశ్చిమ దేశాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్పై తాము పెంచింది చాలా తక్కువని కేంద్రమంత్రి హర్దీప్సిం
Delhi | ఢిల్లీలో ఆప్ సర్కార్, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో కొత్త వివాదం చెలరేగింది. సీఎం కేజ్రీవాల్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైల్స్ను రాష్ట్ర ముఖ్యకార్యదర్శి నరేశ్కుమార్ నేరుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గ�
Viral News | ఇంగ్లిష్ న్యూస్ అర్థం చేసుకోవాలని, ఇంగ్లిష్లో దరఖాస్తు రాయాలని మిజోరంలో ఓ వృద్ధుడు(78) పాఠశాల బాటపట్టాడు. ఎండ..వాన లెక్కచేయకుండా ప్రతిరోజూ మూడు కిలోమీటర్లు నడిచి మిజోరం-మయన్మార్ సరిహద్దులో ఉన్న �
Toll Plaza | దేశంలోని రహదారులపై అడ్డంకుల్లేని సరికొత్త టోల్ వ్యవస్థ (బ్యారియర్ లెస్ టోల్ సిస్టం)ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు.
Fake Univerisities | దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయని, ఇవి ఆఫర్ చేసే డిగ్రీ సహా వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని యూజీసీ హెచ్చరించింది. 20 నకిలీ యూనివర్సిటీల పేర్ల జాబితాను బుధవా�
Manipur Violence | అల్లర్లు, హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలకు పైనే ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త