మైక్రో బ్లాగింగ్ వేదిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) తన ప్రీమియం వినియోగదారులకు అదనపు ఫీచర్లను కల్పించింది. ఇక నుంచి వారు భారీ వీడియోలు పోస్టు చేయవచ్చునని శుక్రవారం ప్రకటించింది.
Parboiled rice | కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దేశంలో ఉప్పుడు బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకే తాము వాటి ఎగుమతులపై �
Sharad Pawar | నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP)ని చీల్చి మహారాష్ట్ర సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా చేరిన తన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ గురించి శరద్పవార్ ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడారు.
Delhi High Court | సహేతుక కారణం లేకుండా అత్తమామల నుంచి విడిపోవాలని భర్తపై భార్య పదేపదే ఒత్తిడి తీసుకురావడం క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్ట�
Onions | ఒక పక్క ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర భారీగా సుంకం విధించడాన్ని అటు రైతులు, ఇటు వ్యాపార వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా మహారాష్ట్ర మంత్రి దాదా భూస్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు.
Drone Crash | భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి (డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు) సంబంధించిన డ్రోన్ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది.
చెన్నై మహానగరంలో.. గందరగోళపు బతుకులతో.. మనుషులు సాటి మనిషి ఉనికినేమరిచిపోయిన వాతావరణంలో.. ఓ నిశ్శబ్ద యోధుడు మానవత్వం మీద ఆశలు చిగురింపజేస్తున్నాడు. అతనే 23 ఏండ్ల హేమంత్ కుమార్. ఫుట్పాత్లే ఆవాసంగా బతుకీ�
Onion exports | కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.
Haryali Teej | రాజస్థాన్లో ఘనంగా హర్యాళీ తీజ్ ఉత్సవం జరుగుతున్నది. రాజధాని జైపూర్లోని ప్యాలెస్ నుంచి తీజ్ మాతా శోభాయాత్ర ఘనంగా మొదలైంది. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. మగ�