BMC | ఎనకటికి ఎవడో బర్రెను కొనకముందే దాని తలుగు కొన్నాడంట! బృహాన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు చేసిన పని కూడా అదే చందంగా ఉంది. ముంబైలోని బైకుల్లా జూలో జంతువులను ఉంచేందుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మరి
జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది.
రైతు ఆత్మహత్యలపై (Farmers Suicides) కర్నాటక మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు మరణిస్తే వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్�
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం లేఖ రాశారు.
జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని పేర్కొనడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్�
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో విభేదిస్తూ, సమర్ధిస్తూ పలువురు నేతలు మాట్లాడుతుండటంతో వివాదం రగులుతోంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపధ్యంలో పార్టీ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ (Sonia Gandhi) మంగళవారం ఏర్పాటు చేశారు.
HD Kumaraswamy | ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి (Kumaraswamy) ఇవాళ (ఆదివారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడంత�
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఒక దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అంటే అది రాష్ట్రాలపై దాడిగా ఆయన అభివర్ణించారు.
పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ త్వరలోనే ప్రారంభం కానుందని బీజేపీ నేత, కర్నాటక మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.