అమెరికా నుంచి దిగుమతయ్యే యాపిల్స్పై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తప్పుపట్టారు.
ఇచ్చిన మాట తప్పి, తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే పిల్లలకు మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. తల్లిదండ్రులు ఆస్తులను రాసిచ్చిన తర్వాత పిల్లలు తమను పట్టించుకోకపోతే ఆ ఆస్తులను తిరిగి తీసుకో�
Biden Gift | జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను శనివారం రాత్రి ఢిల్లీ చర్చి ఫాదర్ నికోలస్ డయాస్ కలిశారు. ఈ సందర్భంగా బైడెన్ కోసం నికోలస్ డయాస్ ప్రత్యేకంగా ఓ చర్చి సర్�
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�
Boat Mishap | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముచ్నార్ ఘాట్ దగ్గర ఇంద్రావతి నదిలో ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గల్ల�
BMC | ఎనకటికి ఎవడో బర్రెను కొనకముందే దాని తలుగు కొన్నాడంట! బృహాన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు చేసిన పని కూడా అదే చందంగా ఉంది. ముంబైలోని బైకుల్లా జూలో జంతువులను ఉంచేందుకు రూ.20 కోట్లు ఖర్చు పెట్టి మరి
జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది.
రైతు ఆత్మహత్యలపై (Farmers Suicides) కర్నాటక మార్కెటింగ్ శాఖ మంత్రి శివానంద్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు మరణిస్తే వారి కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచిన తర్వాత రాష్�
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం లేఖ రాశారు.
జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని పేర్కొనడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్�
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Sanatan Dharma Remark) చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలతో విభేదిస్తూ, సమర్ధిస్తూ పలువురు నేతలు మాట్లాడుతుండటంతో వివాదం రగులుతోంది.