Nipah virus | రళలో నిపా వైరస్ కలకలం రేపుతున్నది. ఆ రాష్ట్రంలో ఆరు నిపా కేసులు వెలుగుచూడగా అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో నిపా వైరస్లో బంగ్లాదేశ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమని ‘ఇండియన్ కౌన్సిల్
Nitish Kumar | కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీరుపై బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఆయన అడ్డగోలుగా నోటికొచ్చింది మాట్లాడుతాడని, ఆయన మాటలను తాను పట్టించుకోనని అన్నారు.
Rajnath Singh | త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడానికి రూ.45 వేల కోట్లతో అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్ణయి
బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ (Ramcharitmanas) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్చరిత్మానస్ను పొటాషియం సైనేడ్తో పోల్చుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
కక్ష సాధింపు రాజకీయాలను తాను విశ్వసించనని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) స్పష్టం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు కమల్ నాధ్, దిగ్విజయ్ సింగ్ల పట్ల తనకు ఎలాంటి ద్
Crime news | కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. రాత్రిపూట గాఢనిద్రలో ఉన్న తన కుమారుడు, కోడలు, మనవడిని చంపడానికి వారి గదిలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడి కుమారుడు, మన�
Scrub Typhus | ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు కలకలం రేపుతున్నాయి. బార్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఐదుగురు మరణించారు. దాంతో ఆ ర�
Karnataka High Court | సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన పల్లవి (29).. మరణించిన తన సోదరుడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని కోరు�
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దుమారం రేపిన నేపధ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, డీఎంకే (DMK) నేత శేఖర్ బాబు గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులు, సనాతన ధర్మా�
Crime news | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఇంటిపెద్దగా అండగా నిలువాల్సిన మామ, కట్టుకున్న భర్తే ఓ మహిళ పాలిట కాలయములయ్యారు. ఇంట్లో కొడుకు లేని సమయం చూసి కోడలిపై అత్యా
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మద్దతిస్తే తాము అధికార పగ్గాలు చేపడతామని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు.
Rajasthan Road Accident | రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భరత్పూర్ జిల్లా హంత్రా దగ్గర బుధవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో ఓ బస్సును లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెం�
Karnataka | కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రణాళిక శాఖ మంత్రిగా ఉన్న డీ సుధాకర్పై భూకబ్జా కేసు నమోదైంది. దళితుల భూమిని ఆక్రమించుకొనేందుకు యత్నించారన్న ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరో ఇద్దరిపై యెలహంక పోలీసులు