బొగ్గు దిగుమతుల పేరుతో అదానీ గ్రూప్ ఇంధన ధరలను పెంచి రూ. 32,000 కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం ఆరోపించారు.
Supreme Court | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయి�
గాంధీ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీటుగా స్పందించారు.
Wheat prices | దేశంలో గోధుమల ధరలు ఆకాశాన్నంటాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత గోధుమల ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి.
కాంగ్రెస్ పార్టీ ఏటీఎం ప్రభుత్వాన్ని (ATM Government) నడుపుతున్నదని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుంచి నిధులు సమకూరుస్తున్నారని, స్వాధీనం చేసుకున్న డబ్బు కాంగ్రెస్దేనని కటీల్ ఆరోపణ
బిహార్ సీఎం నితీష్ కుమార్ను (Nitish Kumar) దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పట్నాలో ఆదివారం పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. జేడీ(యూ) నేతలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై హాట్ డిబేట్ సాగుతోంది.
Assembly polls | ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
Operation Ajay | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ విజయవంతంగా కొనసాగుతున్నది. తాజాగా నాలుగో విమానం ఇజ్రాయెల
2016లో పఠాన్కోట్లోని భారత వైమానిక దళం బేస్పై దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. బుధవారం పాకిస్థాన్లోని సియాల్కోట్ జిల్లా డస్కా పట్టణంలో నూర్ మదీనా మసీదులో ఉదయం ప్రార్
కొంతమంది యువతులు ఓ కేఫ్ వద్ద సిగరెట్లు కాల్చటాన్ని చూసి ఆగ్రహానికి లోనైన 70 ఏండ్ల వృద్ధుడు, రాత్రి కేఫ్ను మూసేసాక..అక్కడికి వెళ్లి దానికి నిప్పు పెట్టాడు. మధ్యప్రదేశ్ ఇండోర్లో మంగళవారం రాత్రి ఈ ఘటన చో�
Amartya Sen | ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. అమర్త్యసేన్ మరణించారంటూ మీడ�
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీలు (Rajasthan Polls) ప్రచార వ్యూహాలకు పదునుపెట్టడం, అభ్యర్ధుల ఎంపిక కసరత్తును వేగవంతం చేస్తున్నాయి.
ప్రపంచంలోని సంపన్న దేశాల్లో ఒకటి యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోని లగ్జెంబెర్గ్. ఈ దేశ ప్రజలు ఈయూలో అత్యంత సంపన్నుల క్యాటగిరీలోకి వస్తారు. అలాంటివారు సైతం ఇంటి కిరాయిని భరించలేక జర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్ �
అసోంలో వెనుకబడిన కులాల అభ్యున్నతి కోసం చర్యలు చేపట్టేందుకు రాష్ట్రంలో కుల గణన (Caste Census) నిర్వహించాలని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ డిమాండ్ చేశారు.