తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కోసం ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభమైంది. ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది జై �
బీజేపీలో నిజం మాట్లాడే ఒకే ఒక వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయేనని, అలాగే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన ఒక్కటేనని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్ఘఢ్ సీఎం (Chhattisgarh Polls) భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు.
Smriti Irani | దేశంలో పేదల ఆకలి కేకలను బయటపెట్టిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఏదో 3 వేల మందికి ఫోన్ చేసి ‘మీకు అకలిగా ఉన్నదా’ అని ప్రశ్నిం
Bangalore | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజువారీ తంతుగా మారింది. ఒక ఉద్యోగి ఉదయం 10 గంటలకు ఆఫీస్కు వెళ్లాలంటే, అతను రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొన్నద
వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో తాను ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయడానికి పార్�
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. ఇటీవల నాసిక్లో భారీ డ�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ (Kamal Nath) దాటవేత ధోర
దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) సెమీ హైస్పీడ్ రైళ్లకు ‘నమో భారత్'గా నామకరణం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్
బీజేపీతో పొత్తు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీలో చిచ్చుపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను పార్టీ అధినేత �
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతుందని, ఎన్నికల హామీలను (Chhattisgarh Polls) ఆ పార్టీ ఎన్నడూ నెరవేర్చదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు తీవ్రస్ధాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.