మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాధ్ (Kamal Nath) దాటవేత ధోర
దేశంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్టీఎస్) సెమీ హైస్పీడ్ రైళ్లకు ‘నమో భారత్'గా నామకరణం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ-ఘజియాబాద్- మీరట్
బీజేపీతో పొత్తు జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్) పార్టీలో చిచ్చుపెట్టింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను పార్టీ అధినేత �
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెడుతుందని, ఎన్నికల హామీలను (Chhattisgarh Polls) ఆ పార్టీ ఎన్నడూ నెరవేర్చదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు తీవ్రస్ధాయికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను అపహాస్యం చేస్తోందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు.
బొగ్గు దిగుమతుల పేరుతో అదానీ గ్రూప్ ఇంధన ధరలను పెంచి రూ. 32,000 కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారం ఆరోపించారు.
Supreme Court | స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అధికారం కోర్టులకు లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలా? వద్దా? అనేది నిర్ణయి�
గాంధీ కుటుంబం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీగా, వారసత్వ రాజకీయాలంటూ బీజేపీ పదేపదే చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీటుగా స్పందించారు.
Wheat prices | దేశంలో గోధుమల ధరలు ఆకాశాన్నంటాయి. గడిచిన ఎనిమిది నెలల కాలంలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత గోధుమల ధరలు ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి.
కాంగ్రెస్ పార్టీ ఏటీఎం ప్రభుత్వాన్ని (ATM Government) నడుపుతున్నదని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రం నుంచి నిధులు సమకూరుస్తున్నారని, స్వాధీనం చేసుకున్న డబ్బు కాంగ్రెస్దేనని కటీల్ ఆరోపణ
బిహార్ సీఎం నితీష్ కుమార్ను (Nitish Kumar) దేశానికి రెండో గాంధీగా పేర్కొంటూ పట్నాలో ఆదివారం పలు పోస్టర్లు దర్శనమిచ్చాయి. జేడీ(యూ) నేతలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లపై హాట్ డిబేట్ సాగుతోంది.
Assembly polls | ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
Operation Ajay | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ అజయ్ విజయవంతంగా కొనసాగుతున్నది. తాజాగా నాలుగో విమానం ఇజ్రాయెల
2016లో పఠాన్కోట్లోని భారత వైమానిక దళం బేస్పై దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. బుధవారం పాకిస్థాన్లోని సియాల్కోట్ జిల్లా డస్కా పట్టణంలో నూర్ మదీనా మసీదులో ఉదయం ప్రార్