Madhya Pradesh Elections | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో బుధవారం సాయంత్రంతో ప్రచారం పర్వం ముగిసింది. 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతగా శుక్రవారం పోలింగ్ జరుగనున్నది.
Red Sandal | ఎర్ర చందనం పెంపకం, ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు గత 20 ఏళ్లుగా ఎర్రచందనం పెంపకం, ఎగుమతులపై కొనసాగుతున్న నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. వాణిజ్యపరమైన ఆంక్షలు, ఎగుమతులపై న
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మద్యం కుంభకోణంలో ఇరికించేందుకు భారీ కుట్రకు కాషాయ పాలకులు తెరలేపారని ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ నేత సంజయ్ సింగ్ (Sanjay Singh) ఆరోపించారు.
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి
Digvijaya Singh | ప్రధాని నరేంద్రమోదీ (Naredra Modi) పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ (Digvijay Singh) ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ (OBCs) మోసం చేసిందంటూ ప్రధాని మోదీ ఆరోపణలు చేయడంపై డిగ్గీ రాజా మండిపడ్డారు.
Parliament Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అనంతరం రెండో వారంలో పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలై
భారత్ జోడో యాత్ర మలి విడత యాత్రకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేపట్టింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా డిసెంబర్-ఫిబ్రవరిలోగా భారత్ జోడో యాత్ర 2.0ను (Bharat Jodo Yatra 2.0) ప్రారంభించేందుక
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Chouhan) మండిపడ్డారు.
Governor | గవర్నర్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు తరుచూ సుప్రీంకోర్టు దాకా ఎందుకు రావాల్సి వస్తున్నది? గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించాలి కదా! ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించిన తర్వాతే గవర్నర్ చర్యలకు ఉపక్�
ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ చత్తీస్ఘఢ్లోనూ (Chhattisgarh Polls) అమలుకు గ్యారంటీ లేని పధకాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచింది.