పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. తనపై జరుగుతున్న దర్యాప్తునకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం అవసరమని తెలిపారు.
తమ మతం ఆమోదించినప్పటికీ.. రెండో వివాహం చేసుకోవాలనుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం తెలిపారు. భార్య బతికుండగా ఉద్యోగులు �
దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ �
ప్రతిపక్ష ఇండియా కూటమిలో అప్పుడే ప్రధాని పదవిపై రచ్చ మొదలైంది. పార్టీల మధ్య పోస్టర్వార్ నడుస్తున్నది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భావి ప్రధాని అంటూ ఆ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఓ పోస్టర
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ది ఆసక్తికరమైన ఉదంతం. 60 ఏండ్లు దాటిన తొలాని ఇంతవరకు 18 సార్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే కనీసం డిపాజిట్
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కోసం ఓ వ్యాపారవేత్త నుంచి ముడుపులు స్వీకరించినట్లు వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ విచారణ ప్రారంభమైంది. ఈ ఆరోపణలు చేసిన న్యాయవాది జై �
బీజేపీలో నిజం మాట్లాడే ఒకే ఒక వ్యక్తి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయేనని, అలాగే మహారాష్ట్రలో బాలాసాహెబ్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన ఒక్కటేనని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule)అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్ఘఢ్ సీఎం (Chhattisgarh Polls) భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు.
Smriti Irani | దేశంలో పేదల ఆకలి కేకలను బయటపెట్టిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఏదో 3 వేల మందికి ఫోన్ చేసి ‘మీకు అకలిగా ఉన్నదా’ అని ప్రశ్నిం
Bangalore | కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజువారీ తంతుగా మారింది. ఒక ఉద్యోగి ఉదయం 10 గంటలకు ఆఫీస్కు వెళ్లాలంటే, అతను రెండు గంటల ముందుగానే బయలుదేరాల్సిన పరిస్థితి నెలకొన్నద
వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో తాను ఏ నియోజక వర్గం నుంచి పోటీ చేయనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేయడానికి పార్�
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లక్ష్యంగా శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్తో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. ఇటీవల నాసిక్లో భారీ డ�