Dalit Woman | బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్లో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. గురువారం బాందాలో దారుణం చోటుచేసుకున్నది. దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి పాశవిక�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షోలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో (Lok Sabha Polls) యూపీలోని 80 లోక్సభ స్ధానాలకు గాను 65 స్ధానాల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
PM Modi |‘భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమని చిన్నప్పటి నుంచి చదువుకున్నా. ఉద్యోగం చేస్తున్నప్పుడూ అదే వింటున్నా. అభివృద్ధి చెందిన దేశంగా ఇంకెప్పుడు మారుతుంది?’ అంటూ ఓ తెలుగు సినిమాలో హీరో ఆగ్రహం వ్యక్తం చే�
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర పార్లమెంటు ఎథిక్స్ కమిటీకి ఓ లేఖ రాశారు. తనపై జరుగుతున్న దర్యాప్తునకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం అవసరమని తెలిపారు.
తమ మతం ఆమోదించినప్పటికీ.. రెండో వివాహం చేసుకోవాలనుకునే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుక్రవారం తెలిపారు. భార్య బతికుండగా ఉద్యోగులు �
దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ �
ప్రతిపక్ష ఇండియా కూటమిలో అప్పుడే ప్రధాని పదవిపై రచ్చ మొదలైంది. పార్టీల మధ్య పోస్టర్వార్ నడుస్తున్నది. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భావి ప్రధాని అంటూ ఆ పార్టీ కార్యాలయం వద్ద సోమవారం ఓ పోస్టర
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన పరమానంద్ తొలాని అలియాస్ ఇండోరి ధార్తి పకడ్ది ఆసక్తికరమైన ఉదంతం. 60 ఏండ్లు దాటిన తొలాని ఇంతవరకు 18 సార్లు ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అయితే కనీసం డిపాజిట్