Biggest debtor | దేశంలో అత్యంత సంపన్నుడు ఎవరని అడిగితే అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ‘ముకేశ్ అంబానీ (Mukesh Ambani)’. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన లక్షల కోట్లు ఆర్జిస్తున్నారు. మరె దేశంలో అత్యధికంగా అప్పులు ఉన్న వ్య�
Silkyara tunnel | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు గత 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ అపరేషన్కు అడుగడుగు
జమ్ము కశ్మీర్లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో (Encounter In Jammu Kashmir) ఇద్దరు సైనికులు మరణించారు.
Air pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది. నగరంలో ఎప్పుడూ ఉండే కాలుష్య వాతావరణానికి శీతాకాలంలో కురిసే పొగమంచు తోడైంది. పొగమంచులో దుమ్మదూళి రేణువులు పేరుకుపోయి కాలుష్యం పెరుగుతున్నది.
Uttarakashi Tunnel | ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు క్షేమంగానే ఉన్నారు. టన్నెల్ లోపల ఉన్నవారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలిస�
Unemployment | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ కల్పన పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు అటుంచితే.. లక్షలాది సంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడంలో విఫలమైంది. దీంతో �
Karnataka | ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న తన అనుచరుడిని వెనుకేసుకురావడంతోపాటు బాధిత కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతూ కర్ణాటక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అమరేగౌడ పాటిల్ వివ�
Jairam Ramesh | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు ప�
Terrorist shot dead | మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ సభ్యుడు తాజ్ మహమ్మద్ హతమయ్యాడు. పాకిస్థాన్లో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపినట్టు తెలుస్తోంది. అనేక హింసాత్మక ఉగ్రవాద ఘటనలతో సంబంధమున్న మోస్�
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నేపధ్యంలో శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Assembly polls | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు ఓటింగ్ నమోదైంది. శుక్రవారం పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 71.16 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యప్రదేశ్లోని మొత్తం 230 స్థానాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరిగ
Free Ration | ఉచిత రేషన్ పంపిణీ (ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన) పథకాన్ని మరో ఐదేండ్ల పాటు అమలుజేస్తామని ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఆయన మాటలు అంతా ఉత్
Karnataka | అతని పేరు యతీంద్ర.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముద్దుల తనయుడు.. ఆయన ఓ ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. ఏ స్థాయి ప్రజా ప్రతినిధి కూడా కాదు. కానీ కర్ణాటక ప్రభుత్వంలో చిన్న ఫైల్ కదలాలన్నా యతీంద్ర అనుమతి కా