Accident | కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఆమని గోపాలకృష్ణ చెరువులో పడిపోయింది. ఈ �
BJP CMs | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ (BJP) విజయం సాధించింది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా ఆ మూడు రాష్ట్రాల్లో ఇంకా ముఖ్యమంత్రులను ఎ�
సీట్ల పంపిణీ తేలేవరకూ విపక్ష ఇండియా కూటమి (INDIA Bloc) భేటీలు ఛాయ్, సమోసాకే పరిమితమవుతాయని జేడీ(యూ) నేత సునీల్ కుమార్ పింటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
శ్రీ రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణిసేన చీఫ్ (Karni Sena Chief) సుఖ్ధేవ్ సింగ్ను చంపిన హంతకులను ఎన్కౌంటర్లో హతమార్చాలని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ కచరియవ బుధవారం డిమాండ్ చేశారు.
Kidnapping Cases | దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా
Ashok Gehlot | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గ�
చిప్ ఉన్న ఏ మెషీన్ను అయినా హ్యాక్ చేయవచ్చని, 2003 నుంచి తాను ఈవీఎంలతో ఓటింగ్ను వ్యతిరేకిస్తున్నానని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కూడా అయిన దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. సింగ్ వ్యాఖ్యలను కేంద్ర మ�
Mizoram Elections | ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ‘జోరం పీపుల్స్ మూవ్మెంట్ (JPM)’ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 40 స్థానాల్లో జేపీఎం ఏకంగా 27 స్థానాలను కైవసం చేసుకుంది. దాంతో జేపీఎం అధ్యక్షుడు, కాబోయే
Mahua Moitra | పార్లమెంట్లో ప్రశ్నించేందుకు డబ్బులు అడిగారన్న కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యా�