Election Bonds : ఎలక్టోరల్ బాండ్స్ను సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడంతో బీజేపీపై పెను ప్రభావం పడనుంది. 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద రాజకీయ పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే ల�
Farmers Protest : రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముం
Sonia Gandhi : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని పెద్దల సభకు పంపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది.
BJP Rajya Sabha Candidates List : ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఆదివారం అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 2022లో బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్ను యూపీ నుంచి నామినేట్ చేసింది.
Acharya Pramod Krishnam : పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ కృష్ణం వేటుకు గురయ్యారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చెల్లిస్తున్న రోజువారీ వేతనాలు అసమతుల్యంగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. పెరుగుతున్న జీవన వ్యయానికి, వేతనాలకు పొంతన లేదని తెలిపింది. ఈ కారణంగా ఈ పథకంల
Yogi Adityanath : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం తమ తదుపరి లక్ష్యం కృష్ణుడని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో యోగి మాట్లాడుతూ కృష్ణ జన్మభూమి భూ వివాదం బీజేపీ తదుప
GST On Insurance Products : ఆరోగ్య, టర్మ్ బీమా పాలసీలపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీని తగ్గించాల్సిన అవసరం ఉందని ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సూచించింది.
Lashkar Terrorist Arrest : ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆదివారం అరెస్టయిన లష్కరే ఉగ్రసంస్ధ సభ్యుడు రియాజ్ అహ్మద్ను రిటైర్డ్ సైనికోద్యోగిగా గుర్తించారు. జమ్ము కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో ఎల్ఈటీ మాడ్యూల్ను �