Petrol Pumps | ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు తెరుచుకుంటున్నాయి. దాంతో హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల దగ్గర సాధారణ పర�
Girl in borewell | గుజరాత్లోని ద్వారక జిల్లా కళ్యాణ్పురి ఏరియాలో దారుణం జరిగింది. ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముంగిట ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హ
Crime News | బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) క్యాంప్ పరిధిలో ఐఐటీ మహిళా విద్యార్థిపై లైంగిక దాడి కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వారణాసి పోలీసులు ఆదివారం తెలిపారు.
Arvind Panagariya | నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియ ఆర్థిక సంఘం ఛైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా రిత్విక్ రంజనమ్ పాండేను ఆర్థిక సంఘం సెక్రెటరీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ (Teachers Jobs Scam) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.
Bihar CM | జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish kumar) కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామ�
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ (19 కిలోలు) ధర రూ.39.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,757కు చేరింది. ముంబైలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929కి సిలిండర్ దొరుతున్నది.