Bihar CM | జేడీయూలో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish kumar) కొట్టిపారేశారు. తమ పార్టీలో అంతా బాగానే ఉందని చెప్పారు. జేడీయూ నేతలందరం ఐక్యంగానే ఉంటున్నామ�
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ (19 కిలోలు) ధర రూ.39.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,757కు చేరింది. ముంబైలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929కి సిలిండర్ దొరుతున్నది.
వలస పాలనలో తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాల స్ధానంలో తీసుకువచ్చిన మూడు బిల్లులు మానవ కోణంలో నేర న్యాయ వ్యవస్ధలో సమగ్ర మార్పులు తీసుకువస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు.
Mamata Banerjee | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా లోక్సభలో ప్రకటన చేయాలంటూ ఆందోళనకు దిగిన 33 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్ర�
లోక్సభలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. పార్లమెంట్పై దాడి జరిగి బుధవారం నాటికి సరిగ్గా 22 ఏండ్లు కాగా, ఇదే రోజు ఇద్దరు ఆగంతకులు పబ్లిక్ గ్యాలరీ నుంచి దూకడం దుమారం రేపింది.
Cyber Cheaters | సైబర్ నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్లో భాగంగా అణువణువు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ నదీ తీరంలో ఆరుగురు అనుమానితులు తారసపడ్డారు. వారిన�
IRCTC | రైలు ప్రయాణంలో ఆర్డర్ చేసే ఆహారంపై అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఓ మహిళా ప్రయాణికురాలు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా చేసిన ఫిర్యాదుపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పోరేషన్ (IRCTC) స్పందించింది.
Chhattisgarh CM | ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయ్ ఎంపికయ్యారు. గత వారం రోజులుగా ఛత్తీస్గఢ్ సీఎం ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ అధిష్ఠానం ఆఖరికి విష్ణు డియో సాయ్ వైపు మొగ్గు చూపింది. ఆదివారం ఉ