దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీకి బుధవారం నాటికి ప్రజల నుంచి 5 వేల సూచనలు అందాయి.
మాల్దీవుల వివాదం నేపధ్యంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నిలిచారు. ఇతర దేశం ప్రధానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఈనెల 9న జమ్ము కశ్మీర్లో పర్యటించనున్నారు. కశ్మీర్ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి ఆ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
School Holidays | చల్లటి వాతావరణం కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకూ రానున్న అయిదురోజులు స్కూల్స్ను (Schools Shut) మూసివేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
ED officers | పశ్చిమబెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై జరిగిన మూకుమ్మడి దాడిని ఆ దర్యాప్తు సంస్థ తీవ్రంగా ఖండించింది. మా అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే ఇలా 800 �
Chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్లో కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లి వస్తున్న జవాన్ల వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు గాయపడ్డారు. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో కూం�
ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర
మీరు ఎంత బిజీగా ఉన్నా ఇక నుంచి ఉదయం 8 గంటలకు టిఫిన్, రాత్రి 8 గంటలకు డిన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోండి! లేకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉన్నది! భోజన వేళలు, గుండె జబ్బులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఫ్రాన్స్�
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ సీఎంకు ఈడీ జారీ చేసిన సమన్లను (ED Summons) బుధవారం మూడోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు.