ఈ ఏడాది ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర
మీరు ఎంత బిజీగా ఉన్నా ఇక నుంచి ఉదయం 8 గంటలకు టిఫిన్, రాత్రి 8 గంటలకు డిన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోండి! లేకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉన్నది! భోజన వేళలు, గుండె జబ్బులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఫ్రాన్స్�
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ సీఎంకు ఈడీ జారీ చేసిన సమన్లను (ED Summons) బుధవారం మూడోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు.
Petrol Pumps | ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు సమ్మె విరమించడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపులు తెరుచుకుంటున్నాయి. దాంతో హైదరాబాద్ సహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల దగ్గర సాధారణ పర�
Girl in borewell | గుజరాత్లోని ద్వారక జిల్లా కళ్యాణ్పురి ఏరియాలో దారుణం జరిగింది. ఓ రెండున్నరేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముంగిట ఉన్న బోరుబావిలో పడిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు హ
Crime News | బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్యూ) క్యాంప్ పరిధిలో ఐఐటీ మహిళా విద్యార్థిపై లైంగిక దాడి కేసుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు వారణాసి పోలీసులు ఆదివారం తెలిపారు.
Arvind Panagariya | నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియ ఆర్థిక సంఘం ఛైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా రిత్విక్ రంజనమ్ పాండేను ఆర్థిక సంఘం సెక్రెటరీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ (Teachers Jobs Scam) కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం కోల్కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేపట్టింది.