దేశంలో చిరుతల సంఖ్య(అంచనా) పెరిగింది. 2018లో దేశ వ్యాప్తంగా 12,852 చిరుతలుండగా 2022 నాటి ఆ సంఖ్య 13,874కు చేరుకున్నది. అయితే శివాంక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గింది.
Jairam Ramesh : రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించార
Agnipath scheme : కేంద్ర ప్రభుత్వం సైన్యంలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్పై కాంగ్రెస్ మరోసారి విరుచుకుపడింది. సైన్యంలో నాలుగేండ్ల సర్వీస్ అనంతరం రిటైరైన తర్వాత ఉద్యోగుల భవితవ్యంపై కాంగ్రెస్ నేత స�
chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో ఓ మావోయిస్టు మృతిచెందాడు.
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుత�
Rajya Sabha | మహారాష్ట్రలో ఇటీవల ఖాళీ అయిన ఆరు రాజ్యసభ స్థానాలకు పోటీపడుతున్న ఆరుగురు అభ్యర్థులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల స్క్రూటినీ అనంతరం మొత్తం ఆరు స్థానాల్లో ఒక్కొక్కరే బరిలో నిలువడంతో అందరూ ఏ