Kamal Nath : మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ పలువురు ఎమ్మెల్యలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలకు తెరపడింది.
Mayawati : విపక్ష ఇండియా కూటమి తలుపులు బీఎస్పీ కోసం తెరిచే ఉంటాయని రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్య పోరాటానికి కలిసి రావాలా వద్దా అనేది మాయవతే నిర్ణయించుకోవాలని యూపీ కాంగ్రెస్ ఇన్చార్జ్
Chhattisgarh | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కమాండర్ స్థాయి అధికారిని అపహరించి దారుణంగా హత్య చేశారు. భూర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు. కమాండర్ హత్యను �
2024 Loksabha Elections : బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వరకూ పొడిగించారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నిర్ణయం ప్రకటించగా తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఆమోదించి�
BJP | వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. గెలుపే లక్ష్యంగా పార్టీ బలంగా లేని లోక్సభ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఏయే నియోజకవర్గాల్�
Farmers Protest | సాధారణంగా ప్రజాందోళనలను నియంత్రించేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేస్తుంటారు. ఆందోళనలు మరింత చేయి దాటితే ఫైరింగ్ చేస్తారు. అంతకు ముందు రబ్బర్ బుల్లెట్లు వాడతారు. ఇక లాఠీ చార్జీకి ముందు కూడా పోలీసు�
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్లో జోరుగా సాగుతోంది. రాహుల్ యాత్ర శుక్రవారం ససారం చేరుకోగా బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ యాత్రలో పాల్గొన్నారు.
Election Bonds : ఎలక్టోరల్ బాండ్స్ను సర్వోన్నత న్యాయస్ధానం రద్దు చేయడంతో బీజేపీపై పెను ప్రభావం పడనుంది. 2016 నుంచి 2022 మధ్య ఈ స్కీమ్ కింద రాజకీయ పార్టీలకు సమకూరిన విరాళాల్లో 60 శాతం పైగా కాషాయ పార్టీకే ల�
Farmers Protest : రైతుల నిరసనలు బుధవారం రెండో రోజుకు చేరడంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. ఆందోళన చేపట్టిన అన్నదాలతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముం
Sonia Gandhi : లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీని పెద్దల సభకు పంపాలని పార్టీ అగ్రనాయకత్వం యోచిస్తోంది.
BJP Rajya Sabha Candidates List : ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ ఆదివారం అభ్యర్ధుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 2022లో బీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్ను యూపీ నుంచి నామినేట్ చేసింది.