Rajasthan | రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లాలోని బస్సీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో పడి ఐదుగురు కార్మికులు సజీవ
Karnataka | కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధం�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అ రవింద్ కేజ్రీవాల్ అరెస్టయినప్పటికీ, తమ సీఎం కేజ్రీవాలేనని, తీహార్ జైలు నుంచే ఆయన పాలన కొనసాగిస్తారని ఆప్ నేతలు చెబుతున్నారు. అయితే, స్వతంత్ర భారత
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం ఏడు రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి అప్పగించింది. వి
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో మాజీ టెలికం మంత్రి ఏ రాజా, ఇతరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సవాల్ చే స్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. 2018లో సీబీఐ దా
Aravind Kegriwal | లిక్కర్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి తీసుకుని విచారించనుంది. ఢిల్లీ మద్యం పా
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు.
‘ఢిల్లీ మద్యం పాలసీ’ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఈ అ
ఇటీవల తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. గురువారం విడుదల చ
Adhiraj Panigrahi | లోక్సభ ఎన్నికల వేళ వివిధ పార్టీల నేతల రాజీనామాలు, చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా ఒడిశాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిరాజ్ పాణిగ్రాహి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు
భోపాల్ : లోక్సభ ఎన్నికలకు ముందు మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్కు అత్యంత సన్నిహిత నేత బీజేపీలో చేరారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ కూడా బీజేపీలో చేరారు.