CAA | లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో సీఏఏ నిబంధనలను వెల్లడించింది.
Arvind Kejriwal : ఈ కాలంలో రాముడు ఉండి ఉంటే ఈడీ వంటి దర్యాప్తు సంస్ధలతో వేధించి ఆయనను కూడా బీజేపీలో చేరాలని ఒత్తిడి చేసేవారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు.
TMC Mega Rally : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం ప్రారంభించనుంది. కోల్కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగే మెగా ర్యాలీ వేదికగా ప్రచార శంఖారావాన్ని పూరించ
బెంగళూరులో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన రామేశ్వరం కేఫ్ను శనివారం మళ్లీ తెరిచారు. పేలుడు జరిగిన ఎనిమిది రోజుల్లోనే మరమ్మతులు పూర్తి చేసి కేఫ్ను ప్రారంభించింది యాజమాన్యం. జాతీయ గీతం ఆలపించి కేఫ్ను ప్ర
Sena Leader : మాజీ మంత్రి, శివసేన నేత రాందాస్ కదం కుమారుడు సిద్ధేష్ కదం మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ)చైర్మన్గా నియమితులయ్యారు.
Hardeep Puri : పశ్చిమ బెంగాల్ పోలీసులు పాలక పార్టీకి వత్తాసు పలుకుతున్నారని రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం ఆరోపించారు
Satyendar Jain | ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. తనపై కేసులు రాకుండా చేయడానికి సత్యేందర్ జైన్ రూ.10 కోట్లు వసూలు చేశారంటూ మనీ లాండరింగ్ కేసులో నిం�
వ్యక్తుల సమ్మతి లేకుండా వారి లైంగిక ధోరణిని బ్రాడ్కాస్టర్లు వెల్లడించరాదని న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీడీఎస్ఏ) తెలిపింది.
ED Action : మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం రూ. 580.78 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మహదేవ్ యాప్ కార్యకలాపాలు దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారని ఈడీ వెల్లడించింద�
దేశంలో చిరుతల సంఖ్య(అంచనా) పెరిగింది. 2018లో దేశ వ్యాప్తంగా 12,852 చిరుతలుండగా 2022 నాటి ఆ సంఖ్య 13,874కు చేరుకున్నది. అయితే శివాంక్ కొండలు, గంగా, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో మాత్రం చిరుతల సంఖ్య తగ్గింది.