Adhiraj Panigrahi | లోక్సభ ఎన్నికల వేళ వివిధ పార్టీల నేతల రాజీనామాలు, చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా ఒడిశాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదిరాజ్ పాణిగ్రాహి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు
భోపాల్ : లోక్సభ ఎన్నికలకు ముందు మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్కు అత్యంత సన్నిహిత నేత బీజేపీలో చేరారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ కూడా బీజేపీలో చేరారు.
Rahul Gandhi | రాజ్యాంగాన్ని మార్చేంతటి సత్తా బీజేపీకి లేదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంతో హడావిడి చేస్తోందిగానీ రాజ్యాంగాన్ని మార్చడం ఆ పార్టీ వల్ల కాదని ఆయన వ్యాఖ్య�
Abdul Khaleque | అసోంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలోని బర్పెటా లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్న కాంగ్రెస్ నేత అబ్ధుల్ ఖాలిక్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కాంగ�
Chidambaram : రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే విశ్వాసం ఆ పార్టీ సీనియర్ నేతల్లోనే వ్యక్తం కావడం లేదు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేస్తున్న తీరు ఆ పార్టీ ద�
Asias Best Restaurants : ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని బెస్ట్ రెస్టారెంట్స్కు ర్యాంకింగ్స్ ప్రకటించే బ్రిటన్కు చెందిన విలియం రీడ్ బిజినెస్ మీడియా ఇటీవల మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికాలో 50 బెస్ట్ రెస్టా�
BJP Second List : లోక్సభ ఎన్నికలకు 72 మంది అభ్యర్ధులతో బీజేపీ రెండో జాబితాను బుధవారం ప్రకటించింది. రెండో జాబితాలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, హరియాణా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ల
Atishi : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్ధులు తలదాచుకునేందుకు రెండు కోట్�
Uddhav Thackeray : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాషాయ పార్టీని వీడాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరోసారి కోరారు. బీజేపీలో తనకు అవమానం జరిగితే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని సూచించారు.
Congress Second List : రానున్న లోక్సభ ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. 43 మంది అభ్యర్ధులతో మంగళవారం రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
Himanta Biswa Sarma | పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రావడంతో అసోంలో నెలకొన్న ఆందోళనలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమాంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) స్పందించారు. నూతన పౌరసత్వ చట్టంతో అసోంలోకి లక్షల మంది ప్రవేశిస్తారనే భయాలు ప్రజల్ల�