RSS Chief : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దుతగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
Loksabha Polls 2024 : ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సానుకూల సంకేతమని, కానీ బీజేపీని కేవలం ఇద్దరు వ్యక్తులే నడిపిస్తున్నారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు.
SP Chief : సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పోటీ చేసే స్ధానంపై స్పష్టత ఇచ్చింది. యూపీలోని కన్నౌజ్ నుంచి అఖిలేష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
Manish Tewari : కాషాయ పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయని, అందుకే మోదీ సర్కార్ను నిలువరించేందుకు ఇండియా కూటమి బరిలో నిలిచిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పేర్కొన్న�
Sachin Pilot : పదేండ్ల ఎన్డీయే ప్రభుత్వంలో రికార్డు స్ధాయిలో నిరుద్యోగం ఎందుకు వెంటాడుతోందనేది కాషాయ పాలకులు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నిలదీశారు.
Lok Sabha Polls 2024 : కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారుతోందని, గతంలో 400 స్ధానాల్లో గెలిచిన ఆపార్టీకి ప్రస్తుతం 300 స్ధానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. చత్తీస్ఘఢ్లోని రాజ్నంద్గావ్లో ఆదివారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాషాయ పార్టీ లక్ష్య�