ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఆదివారం ఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట మెగా ర్యాలీని నిర్వహించాయి.
Loksabha Elections | కాంగ్రెస్ పార్టీని నిధుల కొరత వెంటాడటం లేదని, ఆ పార్టీకి అభ్యర్ధుల కొరత ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి షెహజాద్ పూనావాలా ఎద్దేవా చేశారు.
రెండో విడతలో భాగంగా 12 రాష్ర్టాల్లోని 88 లోక్సభ నియోజకవర్గాలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎ న్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ 88 సీట్లకు ఏప్రిల్ 26న పోలింగ్ నిర్వహించన�
చెన్నైలోని ఆళ్వార్పేటలో విషాదం నెలకొంది. పబ్ పైకప్పు కూలడం ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్ల�
న్యాయపరమైన చిక్కులతో ఇబ్బంది పడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సొంత పార్టీ నుంచి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పంజాబ్లో ఆ పార్టీకి గల ఏకైక ఎంపీ సుశీల్ కుమార్ రింకు, ఎమ్మెల్యే శీతల్ అంగురల్ �
ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత హరక్ సింగ్ రావత్కు ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 2న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. మద్యం విధానానికి సంబంధించి నిజానిజాలను తన భర్త కేజ్రీవాల్ గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్�