Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఎలక్టోరల్ బాండ్లు భారీ వసూళ్ల దందా స్కీమ్గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ స్కీమ్ను బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తే దాతల పేర్లను ఎందుకు దా�
Loksabha Elections 2024 : ఆరెస్సెస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇవాళ కీలక పోరాటం జరుగుతున్నదని కాంగ్రెస్ ఎంపీ, వయనాద్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Loksabha Elections 2024 : బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) స్పందించింది. ఒకే దేశం..ఒకే ఎన్నికల నినాదం ఆచరణలో సాధ్యం కాదని ఆ పార్టీ నేత ఎస్టీ హసన్ వ్యాఖ్యానించారు.
PM Modi : తాము అధికారం లోకి రాగానే ఒక్క దెబ్బకు పేదరికాన్ని నిర్మూలిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు.
Rajnath Singh : చైనా భూభాగంలోని ఎల్ఏసీ వద్ద మోడల్ విలేజ్తో పాటు డిఫెన్స్ పోస్టులను చైనా నిర్మిస్తోందన్న వార్తలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు.