Manish Tewari : కాషాయ పాలకులు మళ్లీ అధికారంలోకి వస్తే దేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయని, అందుకే మోదీ సర్కార్ను నిలువరించేందుకు ఇండియా కూటమి బరిలో నిలిచిందని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ పేర్కొన్న�
Sachin Pilot : పదేండ్ల ఎన్డీయే ప్రభుత్వంలో రికార్డు స్ధాయిలో నిరుద్యోగం ఎందుకు వెంటాడుతోందనేది కాషాయ పాలకులు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నిలదీశారు.
Lok Sabha Polls 2024 : కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారుతోందని, గతంలో 400 స్ధానాల్లో గెలిచిన ఆపార్టీకి ప్రస్తుతం 300 స్ధానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. చత్తీస్ఘఢ్లోని రాజ్నంద్గావ్లో ఆదివారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కాషాయ పార్టీ లక్ష్య�
Sunita Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ బీజేపీపై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. తన భర్తను తీహార్ జైలులో అంతమొందించేందుకు కాషాయ పాలకులు కుట్ర పన్నారని ఆమె ఆదివారం
Loksabha Elections 2024 : ఈద్ జరుపుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లవద్దని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Rahul Gandhi : దేశంలో కేవలం 22 మంది సంపన్నుల చేతుల్లో 70 కోట్ల మంది మన దేశ ప్రజల ఆస్తులకు సమానమైన సంపద పోగుపడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.