Priyanka Gandhi : ప్రజా సమస్యలను విస్మరించి సొంత ప్రయోజనాలకే మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇస్తోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Fire Accident : మహారాష్ట్రలోని పాల్ఘర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నలసపోరా ప్రాంతంలోని రెస్టారెంట్లో మంగళవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
Hardeep Singh Puri : రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రజలను తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం సాగిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు.
Kalpana Soren : గందే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జేఎంఎం అభ్యర్ధిగా బరిలో దిగిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా తెగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. నిషేధిత పీఎఫ్ఐ కాంగ్రెస్కు సంజీవనిలా మారిందని అన్నారు.
Amit Shah : బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు.
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాస్తవ అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు.
RSS Chief : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ తొలి నుంచి రాజ్యాంగం నిర్ధేశించిన అన్ని రిజర్వేషన్లకు మద్దుతగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
Loksabha Polls 2024 : ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడం సానుకూల సంకేతమని, కానీ బీజేపీని కేవలం ఇద్దరు వ్యక్తులే నడిపిస్తున్నారని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ అన్నారు.