Loksabha Elections 2024 | ఆప్ నేతల అరెస్ట్కు ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Loksabha Elections 2024 : బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమికి 400కిపైగా స్ధానాలు వస్తాయని, తమకు సాధారణ మెజారిటీ కోసం ప్లాన్ బీ అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ �
Fire Breaks Out : దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్లోని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
Heatwave : ఉత్తరాదిలో వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ, పంజాబ్, హరియాణ, యూపీ, రాజస్ధాన్, మధ్యప్రదేశ్లో రాబోయే మూడు రోజుల్లో భానుడి భగభగలు కొనసాగుతాయని, ఉష్ణోగ్ర�
దేశంలో కొందరు పాకిస్తాన్కు వత్తాసు పలుకుతున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆరోపించారు. పాక్ను మీరు ఇంతలా ప్రేమిస్తుంటే మీరు దేశానికి భారంగా ఇక్కడ ఎందుకు..అక్కడికే వెళ్లి అడుక్కోండని కోరాల�
Loksabha Elections 2024 : ఎన్నికల ప్రచారంలో మోదీ అంతా తానై వ్యవహరిస్తూ పార్టీలో ప్రముఖ నేతలను సైతం పక్కనపెట్టారని మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత పృధ్వీరాజ్ చవాన్ అన్నారు.
Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు విధానాల కారణంగా 25 కోట్ల మంది యువత వయసు మీరడంతో పాటు నిరుద్యోగం పెచ్చుమీరిందని బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.