Manipur Violence | మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నా�
ఆధార్ చట్టం వంటి చట్టాలను ద్రవ్య బిల్లు రూపంలో పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుండటం సరైనదేనా? అనే అంశంపై దాఖలైన పిటిషన్లపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయనున్నట్టు సుప్రీంకోర్టు �
కర్నాటకలో కాంగ్రెస్ విజయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులు బీజేపీకి అనుకూలంగా లేవని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పేర్కొన్నారు.
Central Election Commission | రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన బృందం మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నది.
Electric car | విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్లు రన్నింగ్లోనో, ఛార్జింగ్ అవుతున్న సమయంలోనే మంటలు చెలరేగి కాలిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే, ఇప్పుడు ఓ ఎలక్ట్రిక్ కారు నడి రోడ్డుపై అగ్నికి ఆహుతైంది.
Abdul Bari Siddiqui | కొందరు రాజకీయ నేతలు తమ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చే క్రమంలో నోరు జారుతుంటారు. ఆవేవంతో సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో ఇరుక్కుంటుంటారు. ఇప్పుడు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) సీనియర్ నేత అబ్దుల్
NIA Raids | దేశంలో ఖలిస్థానీలు-గ్యాంగ్స్టర్ల మధ్య బంధం ప్రమాదకరంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దోస్తీపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దృష్టి సారించింది. ఈ బంధానికి చెక్ పెట్టేందుకు
ఇవాళ పంజాబ్, హర్యానా, ఢిల
White Rice | యూఏఈకి నాన్ బాస్మతి రకం తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దేశంలో నాన్ బాస్మతి తెల్ల బియ్యం కొరతను నివారించేందుకు, ఆ బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్రం గత జూలైలో వ�