Heavy rains | దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది.
Ajit Pawar | తనకు తన కుటుంబాన్ని కలిసే హక్కుందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శరద్పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం శరద్ పవార్ నివాసానికి వెళ్లిన ఆయనను మీడియా పలుకరించగా పై వ్యా�
Panchayati polls | ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 63 వేల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో 34 వేల పైచిలుకు పంచాయతీలను టీఎంసీ కైవసం చేసుకుంది.
Senthil Balaji | క్యాష్ ఫర్ జాబ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని కస్టడీలోకి తీసుకునే హక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కు ఉన్నదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సీవీ కార్�
Cabinet expansion | మహారాష్ట్రలో క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇటీవలే ఎన్సీపీని చీల్చి ఎన్డీఏ సర్కారులో చేరిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఆర్థికశాఖను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీ�
Tomato Price Hike | ‘మనమేమన్నా కోటీశ్వరులమనుకున్నావా.. కూరలో టమాటాలు వేస్తున్నావు.. నీలాంటి దుబారా మనిషితో నేను కాపురం చేయను పో’ అంటూ భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఒక భార్య పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్ చెయ్యి నరికిన ఘటనలో ముగ్గురు దోషులకు జీవితఖైదు విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ముగ్గురికి మూడేండ్ల జైలు శి
NIA Court | ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన నలుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు పదేండ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్ జంట పేలుళ్లతో సహా దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఈ తీర్పు వెలువరించిం�
Rains in Himachalpradesh | హిమాచల్ప్రదేశ్లో వరుణ బీభత్సం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్రమంతటా వానలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాలు, వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం జరిగింది. రోజూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది.
Tomato prices | ఒకప్పుడు కిలో పది, ఇరవై రూపాయలకు దొరికిన టమాట ఇప్పుడు సామాన్యుడి అందకుండా పోయింది. ప్రస్తుతం కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నది. దాంతో సామన్యులెవరూ టమాట జోలికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. �
Professor TJ Joseph case | కేరళ ప్రొఫెసర్ టీజే జోషెఫ్ చేయి నరికిన కేసులో.. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) స్పెషల్ కోర్టు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా తేల్చింది. మరో ఐదుగురిని సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా ని
ED Chief | ఎడా పెడా ఈడీ దాడులతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్న కేంద్రానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా పదవీకాలం పొడిగింపు నిర్ణయం చట్ట విరుద్ధమని స�