Chandrayaan-3 | ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తున్నది. ఈ విజయం వెనుక చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి ఉన్నది. పీఎస్యూలను ప్రైవేటుపరం చేసే ఆత్రుతతో ఉ�
భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
Ajit Pawar faction | శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)ని మళ్లీ ఒక్కటి చేసి, మహారాష్ట్రలోని అధికార కూటమికి మద్దతుగా నిలుపాలన్న అజిత్పవార్ వర్గం ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ అంశంపై చర్చించేందుక�
Ajith Pawar | నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిక వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వరుసగా రెండో రోజూ తన బాబాయ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ (Sharad Pawar) తో భేటీ అయ్యారు.
Chandrayaan-3 | చందమామను శోధించేందుకు జూలై 14న భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్-3 మిషన్ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నది.
Road accident | మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ జిల్లాలోని సనోద పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఎదురుగా వస్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టడంతో.. కారులో ఉ
కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ సహా బీజేపీని వ్యతిరేకించే పార్టీలతో కూడిన నూతన కూటమి పేరు ఇక యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ)గా కొనసాగే అవకాశం లేదు. బెంగళూర్లో మంగళవారం 20 పార్టీలకు పైగా పాల్గొ
Viral Photo | ఈ నెల 14న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3ని విజయవంతంగా లాంచ్ చేసి భూస్థిర కక్ష్యలోకి పంపింది. శ్రీహరికోటలోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక దాదాపు 40 రోజులపాటు అంతరిక
Heavy rains | దేశవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడిచింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది.
Ajit Pawar | తనకు తన కుటుంబాన్ని కలిసే హక్కుందని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, శరద్పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. శనివారం ఉదయం శరద్ పవార్ నివాసానికి వెళ్లిన ఆయనను మీడియా పలుకరించగా పై వ్యా�
Panchayati polls | ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 63 వేల పైచిలుకు గ్రామ పంచాయతీల్లో 34 వేల పైచిలుకు పంచాయతీలను టీఎంసీ కైవసం చేసుకుంది.
Senthil Balaji | క్యాష్ ఫర్ జాబ్ కేసులో అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని కస్టడీలోకి తీసుకునే హక్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కు ఉన్నదని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సీవీ కార్�
Cabinet expansion | మహారాష్ట్రలో క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇటీవలే ఎన్సీపీని చీల్చి ఎన్డీఏ సర్కారులో చేరిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఆర్థికశాఖను కట్టబెట్టారు. మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీ�