రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధానిలో (Delhi Floods) జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయమై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిన పవిత్ర అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభమైంది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునఃప్రారంభ�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో వాతావరణ పరిస్థితులు ఇంకా అనుకూలించకపోవడంతో అమర్నాథ్ యాత్రను పునరుద్ధరించడం సాధ్యం కావడంలేదు. దాంతో వరుసగా మూడో రోజు కూడా యాత్ర నిలిచిపోయింది.
కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల ప్రజలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కేరళలో భారీ వర్షాల కారణంగా ఏనిమిది మంది మృతి చెందారు. 7800 మంది నిరాశ్రయులయ్యారు.
Triple train accident | ఒడిశాలో మూడు రైళ్లు ఒకదానికి ఒకటి ఢీకొని 291 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు కొనసాగుతున్నది. సంబంధిత రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కా�
Amarnath Yatra | జమ్ముకశ్మీర్లో గత రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్తాల్, పహల్గాం రెండు
Kerala rain | కేరళలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురుస్తున్నది. దాంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
Road accident | జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తానామండి ఏరియాలో ఓ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
SCO Summit | భారత్ ఆతిథ్యంలో ఇవాళ (మంగళవారం) షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు (Summit ) జరుగనుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సదస్సు ఎన్నో విశేష ప్రాధాన్యతలకు వేదిక కానుంది.
Praful Patel | సోమవారం సాయంత్రం అజిత్ వర్గంలోని సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) నూతన అధ్యక్షుడిగా లోక్సభ సభ్యుడు సునీల్ తట్కరేను నియమిస్తున్నట్లు ఆ ప్�
దివ్యాంగ చిన్నారుల కోసం ఓ వ్యక్తి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెలూన్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గుడ్న్యూస్ మూవ్మెంట్ ఇన్స్టాగ్రాంలో ఈ వీడియోను (Viral Video) షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైర�
Praful Patel's photo | దేశ రాజధాని ఢిల్లీలోని నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ పార్టీ (NSCP) కార్యాలయం నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన ప్రఫుల్ పటేల్కు చెందిన ఫొటోను తొలగించారు.
ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పష్టం చేశారు. దేశంలో యూసీసీని కాషాయ పార్టీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరును బీఎస్పీ వ్యతిరేక�