Diabetes | గాఢ నిద్రకు, శరీరంలోని షుగర్ లెవెల్స్కు సంబంధం ఉందా.. అంటే ఉందనే అంటున్నారు కొందరు పరిశోధకులు. గాఢంగా నిద్రపోతున్నప్పుడు మన మెదడు విడుదల చేసే తరంగాలు శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధం చేసి మ
Robots | శృంగారంలో ఇక నిజ భాగస్వామితో పని ఉండదని గూగుల్ మాజీ ఉద్యోగి మొహమ్మద్ ‘మో’ గవాదత్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అచ్చం నిజ భాగస్వామిలా వ్యవహరించే రోబోలు బెడ్రూములో భాగస్వామి స్థానాన్ని రీప్లే
Manipur Violence | ‘మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఆమోదయోగ్యం కాదు. హింసకు పాల్పడేందుకు మహిళలను సాధనాలుగా వాడుకోవడం ఆమోదనీయం కాదు. మీకు కొంత సమయం ఇస
Alimony | ‘పెంపుడు జంతువులు కూడా మనలో భాగమే. మన నిత్య జీవితంలో కుటుంబ సభ్యుల్లా మమేకమైపోయిన వాటిని వేరుగా చూడలేం. అందుకే వాటి నిర్వహణ బాధ్యతలకు కూడా పరిహారం చెల్లించాల్సిందే.’ అని భరణం కేసులో కోర్టు తీర్పు చెప
Transformer Exploded | ఉత్తరాఖండ్లో ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మృతుల్లో ఓ పోలీస్ అధికారి, ఐదుగురు హోంగార్డులు కూడా ఉన్నారు. ఈ పేలుడులో గాయపడిన మరో ఏడుగురు రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో చికి
Madhya Pradesh | మధ్యప్రదేశ్ ఉద్యోగ నియామకాల్లో భారీ కుంభకోణం జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. గ్రూప్-2, గ్రూప్-4(పట్వారీ) ఉద్యోగ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పేందుకు ఆధారాలు లభ్య�
Taj Mahal | ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల్లో వరద నీరు పొంగిపొర్లుతున్నది. యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది.
Mithali Sharma | ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరి ఎనిమిది నెలలే అయ్యింది. అప్పటికే ధన దాహంతో ఆమె లంచాలు వసూలు చేయడం మొదలుపెట్టింది. తాజాగా ఓ వ్యాపార సహకార సంఘంలో జరిగిన అవకతవకలను చూసీచూడనట్లుగా ఉండేందుకు ఆమె రూ.20 వేలు లం
LJP politics | దివంగత రాంవిలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ (LJP) 2021లో ఆయన మరణానంతరం రెండు ముక్కలైంది. రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడికి, తమ్ముడికి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో రాంవిలాస్ పాశ్వాన్ తమ్�
Chandrayaan-3 | ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తున్నది. ఈ విజయం వెనుక చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి ఉన్నది. పీఎస్యూలను ప్రైవేటుపరం చేసే ఆత్రుతతో ఉ�
భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
Ajit Pawar faction | శరద్పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP)ని మళ్లీ ఒక్కటి చేసి, మహారాష్ట్రలోని అధికార కూటమికి మద్దతుగా నిలుపాలన్న అజిత్పవార్ వర్గం ప్రయత్నాలు ఫలించడంలేదు. ఈ అంశంపై చర్చించేందుక�
Ajith Pawar | నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీలిక వర్గం అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) వరుసగా రెండో రోజూ తన బాబాయ్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ (Sharad Pawar) తో భేటీ అయ్యారు.