పార్లమెంట్లో రాహుల్ గాంధీని విపక్ష నేతగా ఎన్నుకోవాలనే డిమాండ్ను కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించారు. తాను పలు ఇంటర్వ్యూలో ఇదే డిమాండ్ను ముందుకు తెచ్చానని గుర్తుచేశారు.
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే ఐదు కోట్ల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోమంత్రి ఎందుకు పెట్టుబడి సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి పని పెట్టుబడి సలహాలు ఇవ్వడమా అన�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఎన్సీపీ-ఎస్సీపీ నేత సుప్రియా సూలే నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
మావోయిస్టుల కుట్రను ములుగు జిల్లా పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రజలు తిరిగే కాలి బాటలో పెట్టిన మందుపాతరను కనిపెట్టి నిర్వీర్యం చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గత రెండ�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు క్రమంలో ఆయా పార్టీల మధ్య సంప్రదింపుల ప్రక్రియకు తెరలేచింది.