Rahul Gandhi : రాయ్బరేలి, అమేథిలో తమ విజయానికి అలుపెరగకుండా శ్రమించిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi : రాయ్బరేలి ప్రజలు రాహుల్ గాంధీ తమ ఎంపీగా కొనసాగాలని కోరుకుంటున్నారని, వ్యక్తిగతంగా తాను కూడా రాహుల్ రాయ్బరేలి నుంచే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటానని అమేథి కాంగ్రెస్ ఎంపీ కిష
Onion Prices | సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో గత రెండు వారాలుగా ఉల్లి ధరలు ఎగబాకుతున్నాయి. డిమాండ్ పెరగడంతో ఉల్లి ధరలు ఇటీవల ఏకంగా 50 శాతం పెరగడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మోదీ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య రానురానూ పెరుగుతున్నది. 2014లో మొదటిసారి ఆయన ప్రధాని పదవిని చేపట్టినపుడు ఆయన క్యాబినెట్లో 46 మంది మంత్రులు ఉండేవారు. రెండోసారి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఆ సంఖ్య
ఏడు రాష్ర్టాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు జూలై 10న నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం సోమవా రం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామా లేదా మరణం వల్ల ఖాళీ అ యిన ఈ స్థానాల ఉప ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫి�
సిక్కిం సీఎంగా ఎస్కేఎం అధినేత ప్రేమ్సింగ్ కుమార్ తమాంగ్(56) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య గ్యాంగ్టక్లో ఆయన చేత ప్రమాణం చేయించారు. తమాంగ్ సిక్కిం పాలనా పగ్గాలు �
Modi 3.0 : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా కాంగ్రెస్ నేత, వారణాసిలో ప్రధానిపై పోటీ చేసిన అజయ్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.