AAP : నీట్ పరీక్షల్లో అక్రమాలపై మోదీ లక్ష్యంగా ఆప్ విమర్శలు గుప్పించింది. దేశంలో ఎక్కడైనా ప్రశ్నా పత్రాలు లీకయితే నిందితులను కఠినంగా శిక్షించేలా గట్టి చట్టాన్ని తీసుకురావాలని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠ�
Pre Budget Consultations : 2004-25 సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఢిల్లీలో ఆర్ధిక వేత్తలతో సంప్రదింపులు జరిపారు.
Water Crisis : దేశ రాజధానిలో జల సంక్షోభంపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి చుక్క కోసం ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధునిక టెక్నాలజీతో లాజిస్టిక్స్ రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక డ్రోన్ల ద్వారా సంప్రదాయ లాజిస్టిక్స్, సరుకు రవాణా రంగంలో సమూల మార్పులే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్కైఎయిర్ సీఈవో అంక�
లోక్సభ స్పీకర్ ఎన్నికతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే పక్షాల మధ్య మెరుగైన సమన్వయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు జరిగిన మంత్రుల భేటీ ముగిసింది.
Bridge Collapsed : బిహార్లోని అరారియ జిల్లాలో బాక్రా నదిపై బ్రిడ్జిలో కొంత భాగం కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన ఘటనపై సిక్తి ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్పందించారు.
Priyanka Gandhi : ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ స్ధానం నుంచి వైదొలగనుండటంతో అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీని బరిలో దింపేందుకు పార్టీ అగ్రనా�
Kanchanjunga Express accident : తాను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రెండు, మూడు రైలు ప్రమాదాలు చూసిన తర్వాత రైళ్లు ఢీకొనడాన్ని నివారించే డివైజ్ను రూపొందించి ప్రవేశపెట్టామని, ఆపై రైళ్లు ఢీకొనే ఘటనలు నిలిచిపోయాయని పశ్చిమ బెంగ�
Petrol Prices : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని బీజేపీ, జేడీఎస్ గగ్గోలు పెడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నిరసన చేపట్టారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.
Mumbai EVM Controversy : ముంబై ఈవీఎం వివాదం పెను దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ శివసేన (యూబీటీ) వాయువ్య ముంబై సీటును కేవలం 48 ఓట్లతో కోల్పోయిందని, ఈ విషయాన్ని ఈవీఎంలపై ఆరోపణలు గుప్పించేవ�