పెండింగ్ కేసుల పరిష్కారం కోసం వచ్చే నెల 29 నుంచి నిర్వహిస్తున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పాల్గొనాలని కక్షిదారులకు, న్యాయవాదులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు.
Speaker Election : స్పీకర్ ఎంపికపై తాము అన్ని రాజకీయ పార్టీల సభాపక్ష నేతలతో సంపద్రింపులు జరిపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
SP Chief : పేపర్ల లీకేజీ వ్యవహారం కొత్త విషయం కాదని, యూపీలో ఇది పెద్ద అంశం కాగా, ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకిందని ఎస్పీ చీఫ్, ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు.
NEET-UG Retest : నీట్-యూజీ రీటెస్ట్పై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం డాక్టర్ ఫరూక్ అబ్ధుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది విద్యార్ధులపై నేరం వంటిందని, వారు పట్టుదలతో చదవడం ద్వారా క్వాలిఫై అయ్�
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభానికి నిరసనగా ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షపై బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ విమర్శలు గుప్పించారు.
కొత్త టెలికం చట్టం-2023 ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నది. ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ఏ టెలికమ్యూనికేషన్స్ సేవలు లేదా నెట్వర్క్నైనా తన నియంత్రణలోకి తీసుకొనే అధికారం కేంద్ర ప్రభుత్�
Water Crisis : దేశ రాజధాని వాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి సంక్షోభంతో గత కొద్ది వారాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను కేంద్రం చక్కదిద్దాలని కోరుతూ ఢిల్లీ మంత్రి, ఆప్ నేత అతిషి శుక్�
NEET Issue : నీట్ పరీక్ష లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.