Loksabha Elections 2024 : ఎస్పీ-కాంగ్రెస్తో కూడిన విపక్ష ఇండియా కూటమి విజయం కోసం పాకిస్తాన్లో ప్రార్ధనలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పేదల ముఖాల్లో వెలుగులు పూసేలా చర్యలు చేపడతామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
Loksabha Elections 2024 : తాను కప్పులు కడుగుతూ టీ సర్వ్ చేస్తూ ఎదిగానని, ఛాయ్తో తన అనుబంధం గాఢమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్లో ఆదివారం జరిగిన �
Loksabha Elections 2024 : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు ఎన్నికల వ్యూహంలో భాగంగా కాషాయ పార్టీ నిధులు సమకూరుస్తోందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు.
Loksabha Elections 2024 : రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకూ తాను జైల్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలోని మొత్తం 70 స్ధానాలనూ గెలుచుకుంటుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Tejashwi Yadav : కాషాయ పార్టీ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. బిహార్లో విద్వేషం వ్యాప్తి చేసేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారని, అసత్యాలతో విషం వెదజల్లుతారని
Loksabha Elections 2024 : ఈసారి లోక్సభ ఎన్నికలు ముఖ్యంగా పాటలీపుత్ర ఎన్నిక ఆసక్తి రేపుతోందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ అన్నారు. ఆర్జేడీ సహా విపక్ష ఇండియా కూటమి పట్ల ప్రజలు విశేష ఆదరణ కనబరుస్తు�
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసు