సేవల్లో అంతరాయంపై ఫేస్బుక్ ప్రకటన 52 వేల కోట్లు తరిగిపోయిన జుకర్బర్గ్ సంపద న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ప్రపంచవ్యాప్తంగా సోమవారం రాత్రి సుమారు 6 గంటలపాటు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతర
ముంబై: మహారాష్ట్రలోని ప్రముఖ షిర్డీ సాయిబాబా ఆలయాన్ని ఈ నెల 7 నుంచి తిరిగి తెరువనున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతుండటంతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు దాదాపు 15,000 మంది భక్తులకు దర్శనం కల్పి
వాణిజ్య సిలిండర్పై రూ. 43 వడ్డింపు పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ పెంపు ఐదు రాష్ర్టాల్లో సెంచరీకొట్టిన డీజిల్ న్యూఢిల్లీ, అక్టోబర్ 1: దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్పై తాజాగా రూ.
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: ఏదైనా కేసులో దర్యాప్తునకు సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తే అప్పుడు దానికి ప్రాదేశిక పరిమితులు ఉండవని, ఏ రాష్ట్రంలోనైనా దర్యాప్తు చేయడానికి అధికారం ఉంటుందని సుప్రీం కోర్టు శుక్ర�
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రయాణాలకు వీలుగా కరోనా ఆంక్షలను సడలించనున్నామని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు. వచ్చేనెల నుంచి రాకపోకలకు అనుమతిస్తామని చెప్పారు. అలాగే భారత్ తయారీ కొవిషీల్డ్,
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్సింగ్ కొత్త పార్టీ స్థాపించబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. తన కొత్త పార్టీకి ‘పంజాబ్ వికాస్ పార్టీ’ అని పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఎన్�
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పేలుడు ధాటికి మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రమయ్యాయి. చుట్టుపక్కన భారీగా ఆస్థి నష�
కరోనా థర్డ్వేవ్ ప్రమాదాన్ని తోసిపుచ్చుతున్న వైద్యనిపుణులు తీవ్రమైన కొత్త స్ట్రెయిన్తోనే మూడోవేవ్కు అవకాశం ఇప్పటివరకూ అలాంటి వేరియంట్ జాడ లేదు మూడోవేవ్ రాకకు శాస్త్రీయ ఆధారాల్లేవంటున్న శాస్త్
సోహ్నా, సెప్టెంబర్ 16: దేశంలో మంచి రోడ్లు కావాలంటే ప్రజలు డబ్బులు చెల్లించాల్సిందేనని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్గడ్కరీ చెప్పారు. హర్యానాలోని సోహ్నాలో గురువారం ఆయన ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వే పురో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: కొంత మంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తప్పుబట్టారని ప్రధాని మోదీ చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రక్షణ శ
మరో విద్యార్థి అకౌంట్లో 6 కోట్లు జమ బ్యాంకులో సాంకేతిక సమస్యే కారణం బీహార్లోని కటిహార్ గ్రామంలో ఘటన పాట్నా, సెప్టెంబర్ 16: బీహార్లోని కటిహార్ గ్రామానికి చెందిన గురుచరణ్ విశ్వాస్ స్కూల్ విద్యార్థ�
హైదరాబాద్ : భారతదేశంలో చాలా ప్రాంతాల్లో పరిస్థితి మెరుగుపడినప్పటికీ, మహమ్మారితో మన పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొనుగోలుదారులు, విక్రయ భాగస్వాములు, మా ఉద్యోగులు సురక్షితంగా ఉండాలి… వారి సంక్షేమమే మాకు