ఢిల్లీ,జూలై :ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. ఆయన టూర్ లో భాగంగా అనేక అభివృద్ధి పథకాలను ప్రారంభించడంతో పాటు,కొన్నిపథకాలకు శంకుస్థాపనలు చేయ�
హైదరాబాద్,జూలై : ప్రస్తుతం మనిషి దైనందిన కార్యకలాపాల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అవసరాలు పెరిగి పోవడంతో జీవనశైలిలో సరికొత్త చేంజెస్ వచ్చాయి. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో భాగమయ్యాయి. ఈ
హైదరాబాద్,జూలై :కెఎఫ్సిలో అత్యంత ప్రీతికరమైన ఆహార పదార్థాలను ఔరా అనిపించే రాయితీల సంబరం మొదలైంది. ‘ది బిగ్ ట్రీట్ వీక్’పేరుతో సరికొత్త ఆఫర్లు అందిస్తున్నట్లు కెఎఫ్సి ఇండియా ప్రకటించింది. ఈ బిగ్ ట్రీట�
ఢిల్లీ,జూలై :5జీ ఎనేబుల్డ్ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించనున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియా 5జీ వెబినార్ విశేషాలను వెల్లడించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఇటీవలే వెబినార్ జరిగింది. పలు
ఢిల్లీ,జూలై :కేంద్ర విద్యాశాఖ చేపట్టిన ‘డిజిటల్ ఎడ్యుకేషన్’ పురోగతిపై ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష నిర్వహించారు. పీఎం ఈ-విద్య, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్డీఈఏఆర్), స్వ
లక్నో,జూలై :ఉత్తరప్రదేశ్ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఉత్తర ప్రదేశ్ లో కనీస మద్దతు ధరకు అందించి12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్ను�
హైదరాబాద్,జూలై :కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రైజ్ లో సూపర్ ఫీచర్లు కలిగినవైతే మరీ బెటర్ కదా..! కొన్ని కార్ల కంపెనీలు తమ డీజిల్ మోడళ్లను బడ్జెట్ ప్రైజ్ కే విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బి�
ఢిల్లీ,జూలై :మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులు,సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీ�
హైదరాబాద్,జూలై:హైదరాబాద్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ(హెచ్సీఏఎస్) చార్టర్డ్ ఎకౌంటెంట్స్ నైపుణ్యాన్ని పెంచడానికి లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ
ముంబై,జూలై:కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఇటీవల వన్ప్లస్ నుంచి వచ్చిన మోడల్స్ హిట్ కావడంతో “వన్ ప్లస్ నార్డ్ -2 ” పేరుతో అప్డేటెడ్ వర్షన
ఢిల్లీ,జూలై:హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.హైతీ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ �
తిరువనంతపురం,జూలై:శివగిరి మఠమ్ మాజీ పీఠాధిపతి,శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ (ఎస్ఎన్డిఎస్టి) మాజీ అధ్యక్షుడు,స్వామి ప్రకాశానంద బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 ఏండ్లు. వయసురీత్యా పలు అనారోగ్య సమస్యల�
ఢిల్లీ,జూలై: తిప్పతీగ వాడడం వల్ల కాలేయానికి ఎటువంటి సమస్య ఉండదని ఆయుష్ మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది. తిప్పతీగ వాడడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీల�
ఢిల్లీ,జూలై 7:’సినిమాలు నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచామని కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అనేక హాలీవ