పదవీకాలం పొడిగిస్తూ కేంద్రం ఆర్డినెన్స్లు ప్రతిసారీ ఏడాదిచొప్పున పెంచేందుకు వీలు ప్రస్తుతం డైరెక్టర్స్ పదవీకాలం రెండేండ్లే సంస్థలను దుర్వినియోగం చేసేందుకే: ప్రతిపక్షాలు న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప�
న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాలి: సీజేఐ జస్టిస్ రమణ న్యూఢిల్లీ: కోర్టు తీర్పులు సమాజంపై విశేష ప్రభావం చూపిస్తాయని, అవి సరళంగా, స్పష్టంగా, సాధారణ భాషలో ఉండాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
కోల్కతా: ఫొటోలో కనిపిస్తున్న నల్ల చిరుత పేరు ‘సాయ’. బెంగాల్లోని బుక్సా టైగర్ రిజర్వ్లో ఉండేది. 2018 నుంచి ఇది కనిపించకుండాపోయింది. ఏమైపోయిందోనని అధికారులు, జంతుప్రేమికులు ఆందోళనచెందారు. కాలం గడిచింది. �
శాఖల పనితీరు మెరుగు కోసం విభజన న్యూఢిల్లీ: పరిపాలనలో పారదర్శకత, మంత్రిత్వ శాఖల పనితీరు మెరుగుపర్చడం కోసం మోదీ సర్కారు అన్ని వర్గాల నుంచి సూచనలను తీసుకోవాలని, ప్రాజెక్టులపై పర్యవేక్షణకు టెక్నాలజీని విన�
టోక్యో, నవంబర్ 14 : సామాన్యుడ్ని ప్రేమించి పెళ్లాడి రాజకుటుంబ హోదాను వదులుకున్న జపాన్ మాజీ రాకుమారి మాకో తన భర్త కెయ్ కొమురోతో కలిసి అమెరికా వెళ్లారు. తమ ప్రేమ, పెండ్లిపై జపాన్లో వస్తున్న విమర్శల నడుమ ద
మోగా (పంజాబ్), నవంబర్ 14: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని సోనూసూద్ తెలిపారు. అయితే ప్రజలకు సేవ చేయాలని తన సోదరి మాళవిక సూద్ భావిస్తున్నారని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ �
మహారాష్ట్ర పోలీసుల ధ్రువీకరణ గడ్చిరోలి ఎన్కౌంటర్ మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు కొత్త గూడెం క్రైం, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి తీవ్ర న
భగత్సింగ్ వేషంలోఅబీర్ వీడియో వైరల్ ఇంఫాల్: ‘నీకున్న బలంతో జీవితాన్ని గడుపు, నీ నిర్జీవమైన శరీరాన్ని మోసేది ఇతరులు’.. భగత్సింగ్ వేషంకట్టిన ఆరేండ్ల అబీర్ త్రిపాఠి పలికిన మాటలు ఇవి. శనివారం మణిపూర్
న్యూఢిల్లీ: ఇక నుంచి ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద ఈఎంఐపై ఏదైనా కొంటే అదనపు ఛార్జీల్ని భరించాల్సిందే. రిటైల్ అవుట్లెట్స్, ఈ-కామర్స్ వెబ్సైట్లో వస్తూత్పత్తుల్ని కొని, ఆ కొనుగోలును నెలసరి సమాన వాయిదా �
డిజిటల్ కరెన్సీపై ప్రధాని సమీక్ష న్యూఢిల్లీ, నవంబర్ 13: క్రిప్టోకరెన్సీపై అధిక లాభాల ఆశచూపి యువతను మభ్యపట్టే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కరెన్సీ ద్వారా మనీలాండరింగ్,
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ మావోయిస్టులు, బలగాల మధ్య 10 గంటలపాటు భీకర కాల్పులు మృతుల్లో బీమా కోరేగావ్ కేసులో నిందితుడు మిలింద్ తేల్తుంబ్డే ! నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు కొత్తగూడెం క
ఢిల్లీలో కాలుష్యం కట్టడికి సుప్రీంకోర్టు ప్రతిపాదన కాలుష్యానికి రైతుల్ని నిందించడం ఫ్యాషనైపోయింది వాహనాలు, పటాకులు, పరిశ్రమలు కారణం కాదా? ఇది అత్యవసర పరిస్థితి.. తక్షణ చర్యలు చేపట్టండి కేంద్రం, ఢిల్లీ స