జూలై 20-25 వరకు మూడో సెషన్ జూలై 27-ఆగస్టు 2.. నాలుగో సెషన్ ఆగస్టులో ఫలితాలు: కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 6: కొవిడ్-19 కారణంగా వాయిదా పడిన జేఈఈ -మెయిన్ రెండు సెషన్ల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీ�
ఢిల్లీ,జూలై 6: లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీని ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ ప్రారంభ ధర రూ.64.12 లక్షలుగా ప్రకటించింది ఆ సంస్థ. ఈ new-2021మోడల్ ఎవోక
ఢిల్లీ,జూలై 6: ఆదాయపు పన్ను దరఖాస్తులు దాఖలు చేయడానికి మరింత సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సి.బి.డి.టి). ఎలక్ట్రానిక్ విధానంలో 15 సి.ఏ. / 15 సి.బి. ఆదాయపు పన్ను దరఖాస్తులనుwww.incometax.gov.in పోర్ట�
ఢిల్లీ,జులై 3:సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు-2021కు అర్హులైనవారు తమ నామినేషన్లను పంపడానికి లేదా అర్హులైనవారి తరఫున ఇతరులు సిఫారసు చేయడానికిగాను ఆగస్టు 15 చివరి తేదీ అని కేంద్ర హోంశాఖ తె�
ఢిల్లీ,జులై 3:భారతదేశంలో విద్యార్థులకు ఉపగ్రహ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించడానికి రంగం సిద్ధం చేసింది కేంద్ర సర్కారు. దేశీయ ఉపగ్రహాలన్నీ ఇస్రో ఆధీనంలో ఉన్నాయి. ఆయా సేవలను వినియోగించుకోవడానికి అనుమత�
ఢిల్లీ,జులై 2:ఉద్యోగులు మరో సంస్థలో చేరిన సమయంలో రెండు యూనివర్సల్ అకౌంట్ నంబర్స్(యుఏఎన్) ఉంటాయి. ఇంతకుముందు చేసిన ఉద్యోగంలో ఒక యుఏఎన్ తో పాటు, మరో కంపెనీలో చేరినప్పుడు కొత్తగా యుఏఎన్ ఉంటుంది. అయితే అలా
ఢిల్లీ, జులై 2: దేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఉడాన్ కరోనా సెకండ్ వేవ్ లో తమ వేదికపై కోవిడ్ సేఫ్టీ ఎసెన్షియల్ విక్రయాలకు సంబంధించిన వివరాలు ప్రకటించింది. సేఫ్టీమాస్కుల�
ముంబై,జులై 2: ప్రముఖ వస్త్ర సంస్థ టీసీఎన్ఎస్ క్లాతింగ్ కో లిమిటెడ్ తమ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ “ఔరెలియా” కోసం బాలీవుడ్ నటి అలియా భట్ను బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నది. ఫ్యాషన్ ఐకాన్ గా పేరున్న
ముంబై,జులై 2:మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(ఎస్ఈబీఐ) ఉల్లంఘనలకు పాల్పడేవారి వివరాలు ఇచ్చిన వ్యక్తులకు ఇచ్చే మనీ ప్రైజ్ ను పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉ�
ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్�
ముంబై,జూన్ 30: కరోనా నేపథ్యంలో గతంలో క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో వారి బ్యాకు ఖాతా వివరాలను, కేవైసీ ప్రక్రియను అప్ డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. అప్పుడే ఎలాంటి సమస్య లే�
ఢిల్లీ,జూన్ 30:దేశంలో లాభాపేక్షలేని ఆసుపత్రి ఎలా ఉండాలో సూచించే నమూనాపై ఒక సమగ్ర అధ్యయన నివేదికను నీతీ ఆయోగ్ రిలీజ్ చేసింది. దీనివల్ల లాభాపేక్షలేని ఆసుపత్రి నమూనాపై పటిష్టమైన విధాన రూపకల్పనలో సమాచారపరంగ
ఢిల్లీ,జూన్ 28: కోతిపిల్ల కోడిపిల్లను తనచేతిలోకి తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోడిపిల్ల ఆ కోతిపిల్ల నుంచి తప్పించుకోనేందుకు ప్రయత్నిస్తుండగా కోతిపిల్ల ఏంతో ప్రేమతో దాన్ని పట్టుకుంట�
ముంబై, జూన్ 28: ఐడీఎఫ్సీ బ్యాంక్ తాజాగా తమ కస్టమర్స్ కు డెబిట్ కార్డులపై క్యాష్బ్యాక్ అందిస్తున్నది. ఈ ఆఫర్ జూన్30వరకు అందుబాటులో ఉంటుంది. డెబిట్ కార్డు ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్లపై 10శాతం క్యాష్ బ్య
హైదరాబాద్ ,జూన్ 28:పెట్రోల్,డీజిల్ ధరలు దేశంలో రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యుడికి పెను భారంగా మారుతున్నది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. దేశంలోని