ఢిల్లీ,జూలై :కేంద్ర విద్యాశాఖ చేపట్టిన ‘డిజిటల్ ఎడ్యుకేషన్’ పురోగతిపై ఆ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్ష నిర్వహించారు. పీఎం ఈ-విద్య, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ (ఎన్డీఈఏఆర్), స్వ
లక్నో,జూలై :ఉత్తరప్రదేశ్ అత్యధికంగా గోధుమలు సేకరించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నది. ఉత్తర ప్రదేశ్ లో కనీస మద్దతు ధరకు అందించి12.98 లక్షల మంది రైతుల నుంచి రికార్డు స్థాయిలో 56.41 లక్షల మెట్రిక్ టన్ను�
హైదరాబాద్,జూలై :కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రైజ్ లో సూపర్ ఫీచర్లు కలిగినవైతే మరీ బెటర్ కదా..! కొన్ని కార్ల కంపెనీలు తమ డీజిల్ మోడళ్లను బడ్జెట్ ప్రైజ్ కే విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బి�
ఢిల్లీ,జూలై :మన్సుఖ్ మాండవీయ కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులు,సీనియర్ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీ�
హైదరాబాద్,జూలై:హైదరాబాద్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ(హెచ్సీఏఎస్) చార్టర్డ్ ఎకౌంటెంట్స్ నైపుణ్యాన్ని పెంచడానికి లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ
ముంబై,జూలై:కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు సరికొత్త ఫోన్లను తయారు చేస్తున్నాయి. ఇటీవల వన్ప్లస్ నుంచి వచ్చిన మోడల్స్ హిట్ కావడంతో “వన్ ప్లస్ నార్డ్ -2 ” పేరుతో అప్డేటెడ్ వర్షన
ఢిల్లీ,జూలై:హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ హత్య పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు.హైతీ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘‘హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్ �
తిరువనంతపురం,జూలై:శివగిరి మఠమ్ మాజీ పీఠాధిపతి,శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ (ఎస్ఎన్డిఎస్టి) మాజీ అధ్యక్షుడు,స్వామి ప్రకాశానంద బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 99 ఏండ్లు. వయసురీత్యా పలు అనారోగ్య సమస్యల�
ఢిల్లీ,జూలై: తిప్పతీగ వాడడం వల్ల కాలేయానికి ఎటువంటి సమస్య ఉండదని ఆయుష్ మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది. తిప్పతీగ వాడడం వల్ల కాలేయం దెబ్బ తింటుంది అంటూ జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ హెపటాలజీల�
ఢిల్లీ,జూలై 7:’సినిమాలు నిర్మించడానికి అవసరమైన అన్ని అనుమతులు ఒకేసారి జారీ అయ్యేలా చూడడానికి ఒక ఫెసిలిటేషన్ కార్యాలయాన్ని తెరిచామని కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. అనేక హాలీవ
జూలై 20-25 వరకు మూడో సెషన్ జూలై 27-ఆగస్టు 2.. నాలుగో సెషన్ ఆగస్టులో ఫలితాలు: కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 6: కొవిడ్-19 కారణంగా వాయిదా పడిన జేఈఈ -మెయిన్ రెండు సెషన్ల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీ�
ఢిల్లీ,జూలై 6: లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సరికొత్త 2021 రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీని ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ లగ్జరీ ప్రారంభ ధర రూ.64.12 లక్షలుగా ప్రకటించింది ఆ సంస్థ. ఈ new-2021మోడల్ ఎవోక
ఢిల్లీ,జూలై 6: ఆదాయపు పన్ను దరఖాస్తులు దాఖలు చేయడానికి మరింత సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సి.బి.డి.టి). ఎలక్ట్రానిక్ విధానంలో 15 సి.ఏ. / 15 సి.బి. ఆదాయపు పన్ను దరఖాస్తులనుwww.incometax.gov.in పోర్ట�
ఢిల్లీ,జులై 3:సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు-2021కు అర్హులైనవారు తమ నామినేషన్లను పంపడానికి లేదా అర్హులైనవారి తరఫున ఇతరులు సిఫారసు చేయడానికిగాను ఆగస్టు 15 చివరి తేదీ అని కేంద్ర హోంశాఖ తె�