జేరుసలేం,జూన్ 28: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి విటమిన్-“డీ”కి సంబంధం ఉందనడానికి మరోసారి ఆధారం లభించింది. ఇజ్రాయెల్ నిపుణుల తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. విటమిన్ “డీ “అధికంగ�
బెంగళూరు,జూన్ 28: కొవీసెల్ఫ్ టెస్ట్ కిట్ల అమ్మకాలు ఫ్లిప్కార్ట్లోనూ మొదలయ్యాయి. 2 నుంచి18 ఏండ్ల వారికి కూడా పరీక్షలు చేయొచ్చు. ఇది ఆన్ లైన్ లో కొనుగోలు చేసేటప్పుడు కనీసం రెండు ఆర్డర్ ఇవ్వాల్సిందే. ఈ యాంటీజ�
ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. �
తిరువనంతపురం,జూన్ 26: కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అనేక రంగాలు కుదేలయాయి. దీంతో లక్షలాదిమంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ బ్యాంక్ సరికొత్త �
ఢిల్లీ, జూన్ 26:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర�
ముంబై ,జూన్ 26:మొన్నటిదాకా దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ కంపెనీలు,డీలర్షిప్లు మూతబడ్డాయి. ఈ పరిస్థితిలో మహీంద్రా కస్టమర్లు ఇబ్బందిపడకూడదనే ఉదేశ్యంతో మహీంద్రా వారంటీ వ్యవధి�
ఢిల్లీ,జూన్ 25: దేశంలో ఆరు రకాల కొవిడ్-19 వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో తయారైన జైడస్ కాడిల్లా ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఎ- ప్లాస్మిడ్ వ్యాక్సిన్ను త్వరలో అందుబాటులోకి
డెహ్రాడున్ జూన్ 25 :ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆ చాంపియన్ పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సరైన ప్రోత్సాహం, సహకారం అందక రెక్కాడితే గానీ డొక్కాడని �
ముంబై ,జూన్ 24:కరోనా మహమ్మారి కష్టకాలంలో టాటా మోటార్స్ తమ వాహనాల కొనుగోలు సులభతరం చేసేందుకు సరికొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇందుకోసం కోటాక్ మహీంద్రా తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్
హైదరాబాద్, జూన్ 24: ఒకప్పుడు హైదరాబాద్ ఏడో నిజాం నవాబు (మీర్ ఉస్మాన్ అలీఖాన్) తన దగ్గర ‘పేపర్ వెయిట్’లా ఉపయోగించేంత పెద్ద వజ్రం ఉండేది. అంతే కాదు,బ్రిటిష్ వారినుంచి దానిని కాపాడేందుకు నిజాం ఆ డైమండ్ను త
ఢిల్లీ,జూన్ 23: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో (జీఎస్ఎల్) రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం పీవీసీ
ఢిల్లీ ,జూన్ 23: ఇప్పటివరకు ఇండియా తరపున ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొన్నప్లేయర్స్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించారు. ఒలింపిక్ క్రీడల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు త
ఢిల్లీ,జూన్ 23: కేంద్ర ప్రభుత్వం మరో రెండు బ్యాంకులను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది. ప్రయివేటీకరించేందుకు నీతి అయోగ్ ఇటీవల పలు బ్యాంకులను సిఫార్సు చేసింది. తాజాగా ఆ జాబితా నుంచి రెండు బ్యాంకులను షార్�
పవార్ ఇంట్లో విపక్ష నేతల భేటీ హాజరు కాంగ్రెస్ నాయకులు రాజకీయ భేటీ కాదన్న పార్టీలు సమస్యలపై చర్చకేనని వెల్లడి ప్రాంతీయ పార్టీల కూటమికిఆరంభం అంటున్న విశ్లేషకులు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా ఉన్న �