ఢిల్లీ, జూన్ 26:రైలు టికెట్లు బుకింగ్ కోసం ఇదివరకు ప్రయాణికులు గంటల కొద్దీ కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఉండేది. దీన్ని నివారించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర�
ముంబై ,జూన్ 26:మొన్నటిదాకా దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ కారణంగా ఆటో మొబైల్ కంపెనీలు,డీలర్షిప్లు మూతబడ్డాయి. ఈ పరిస్థితిలో మహీంద్రా కస్టమర్లు ఇబ్బందిపడకూడదనే ఉదేశ్యంతో మహీంద్రా వారంటీ వ్యవధి�
ఢిల్లీ,జూన్ 25: దేశంలో ఆరు రకాల కొవిడ్-19 వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. భారతదేశంలో తయారైన జైడస్ కాడిల్లా ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఎ- ప్లాస్మిడ్ వ్యాక్సిన్ను త్వరలో అందుబాటులోకి
డెహ్రాడున్ జూన్ 25 :ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆ చాంపియన్ పేదరికం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. సరైన ప్రోత్సాహం, సహకారం అందక రెక్కాడితే గానీ డొక్కాడని �
ముంబై ,జూన్ 24:కరోనా మహమ్మారి కష్టకాలంలో టాటా మోటార్స్ తమ వాహనాల కొనుగోలు సులభతరం చేసేందుకు సరికొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇందుకోసం కోటాక్ మహీంద్రా తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్
హైదరాబాద్, జూన్ 24: ఒకప్పుడు హైదరాబాద్ ఏడో నిజాం నవాబు (మీర్ ఉస్మాన్ అలీఖాన్) తన దగ్గర ‘పేపర్ వెయిట్’లా ఉపయోగించేంత పెద్ద వజ్రం ఉండేది. అంతే కాదు,బ్రిటిష్ వారినుంచి దానిని కాపాడేందుకు నిజాం ఆ డైమండ్ను త
ఢిల్లీ,జూన్ 23: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్యార్డ్ లిమిటెడ్తో (జీఎస్ఎల్) రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం పీవీసీ
ఢిల్లీ ,జూన్ 23: ఇప్పటివరకు ఇండియా తరపున ఒలంపిక్స్ క్రీడల్లో పాల్గొన్నప్లేయర్స్ ను ప్రధాన మంత్రి మోడీ ప్రశంసించారు. ఒలింపిక్ క్రీడల దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు త
ఢిల్లీ,జూన్ 23: కేంద్ర ప్రభుత్వం మరో రెండు బ్యాంకులను ప్రయివేటీకరించాలని నిర్ణయించింది. ప్రయివేటీకరించేందుకు నీతి అయోగ్ ఇటీవల పలు బ్యాంకులను సిఫార్సు చేసింది. తాజాగా ఆ జాబితా నుంచి రెండు బ్యాంకులను షార్�
పవార్ ఇంట్లో విపక్ష నేతల భేటీ హాజరు కాంగ్రెస్ నాయకులు రాజకీయ భేటీ కాదన్న పార్టీలు సమస్యలపై చర్చకేనని వెల్లడి ప్రాంతీయ పార్టీల కూటమికిఆరంభం అంటున్న విశ్లేషకులు న్యూఢిల్లీ, జూన్ 22: దేశవ్యాప్తంగా ఉన్న �
న్యూఢిల్లీ: కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ డాటాకు నిపుణుల కమిటీ ఆమోదం లభించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ డాటా ప్రకారం.. మూడో దశ ట్రయల్స్లో 25,800 వలంటీర్లపై కొవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యం కనబరిచి
ముంబై: గతేడాది సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణం కేసులో ముంబై పోలీసులు రెండో చార్జిషీట్ను కోర్టులో దాఖలు చేశారు. ఈ చార్జిషీట్లో రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీప్ అర్ణబ్ గోస్వామిని నిందితుడిగా పేర�
ఢిల్లీ ,జూన్ 22: కరోనా నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలన్నీ పాటిస్తూ, ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ అందించగలిగితే కోవిడ్ వైరస్ థర్డ్ వేవ్ను అడ్డుకోవచ్చని నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వి.కె.
ఢిల్లీ ,జూన్ 22: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) నుంచి అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. (హెచ్ఐబీవీ) సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిం�