ఢిల్లీ, జూన్18: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్నిరంగాల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అటువంటి సమయంలోను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అత్యధిక టర్నోవర్ను నమోదు చేసింది. 2020-21 సంవత్సరంలో కె�
ముంబై , జూన్ ,18: వెహికల్ లోన్ తీసుకొని జీపీఎస్ పరికరాలు కొన్న వినియోగదార్లకు హెచ్డీఫ్సీ బ్యాంకు శుభవార్త అందించింది. జీపీఎస్ పరికరాలు కొనుగోలు చేసిన కస్టమర్లకు కమీషన్లను తిరిగి చెల్లిస్తామని వెల్లడించి�
ఢిల్లీ, జూన్ 17:ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యానవన రంగాన్నిముందుకు తీసుకెళ్లేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్�
ఢిల్లీ ,జూన్ 17:గుజరాత్లోని లోథల్లో “జాతీయ సముద్ర వారసత్వ సముదాయఅభివృద్ధి కోసం కేంద్ర నౌకాశ్రయాలు,నౌక రవాణా,జలమార్గాల మంత్రిత్వ శాఖ (ఎంవోపీఎస్డబ్ల్యూ), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అవగాహన ఒప్పంద�
ఢిల్లీ,జూన్ 17: తమిళనాడు రాష్ట్రంలో చెన్నై,కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్ (సికెఐసి)లో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి), భా�
ఢిల్లీ,జూన్ 17: ప్రస్తుతం దేశం లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్ల�
హైదరాబాద్,జూన్ 16: విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు లక్ష్యంగా చేసుకున్నది నూతన విద్యా విధానం 2020. అయితే బోధించే నైపుణ్యాలకు, నేర్చుకునే అంశాలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని భర్తీ చేయాలంటే విద్�
ఢిల్లీ ,జూన్ 16: కొత్త వేరియంట్లను గుర్తించడంపై రకరకాల చర్చలుజరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పందించారు. కొత్త వేరియంట్ డెల్టా ప్లస్, వేరియంట్ అఫ్ కన్సర్న్ గా ఇంకా వ
ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర�
ముంబై, జూన్ 15:ఆదాయ పన్నుశాఖ ఇటీవల ప్రారంభించిన కొత్త వెబ్సైట్ ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పరిష్కరించా లంటూ ట్వీట్
ఢిల్లీ, జూన్ 14: ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డోమినోస్ వంటి సంస్థలలో డాటా ఉల్లంఘనల ప్రభావంపై మీడియాలో వచ్చిన కథనాలపై కేంద్ర సర్కారు స్పందించింది. ఈ-మెయిల్ అకౌంట్లను, ఎన్ ఐసిఈ-మెయిల్స్ పాస్వర్డ్స్
ఢిల్లీ, జూన్ 14: పూణే కేంద్రంగా పనిచేస్తున్నథింకర్ టెక్నాలజీస్ ఇండియా సరికొత్త మాస్కులను తయారుచేసింది. సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసేమాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును
ఢిల్లీ , జూన్ 14 :కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖచెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ, తన ప్లాంట్ల ల్లో రెండు పైలెట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ‘ (ఈవోఎ�
వీర్యంలో తగ్గిపోతున్న శుక్రకణాలు రసాయన ఎరువులు, జీవనశైలి కారణం మహిళల్లో పెరుగుతున్న గర్భస్రావాలు దేశంలో పెరుగుతున్న సంతాన లేమి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తున్న పురుగుల మందులు.. రేడియేషన్ దశా�
పెట్రో ధరల పెంపు: ప్రధాన్ న్యూఢిల్లీ, జూన్ 13: పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సామాన్యప్రజలకు కష్టం కలిగిస్తున్నదని, అయితే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అది తప్పట్లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేం�