ఢిల్లీ ,జూన్ 9:పర్యావరణానికి హాని కలిగించనిఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్నిక్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్ర�
న్యూఢిల్లీ, జూన్ 8: కేంద్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనూప్చంద్ర పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. అనూప్ చంద్ర 1984 బ్యాచ్ ఉత్తర�
ఢిల్లీ ,జూన్ 8: కోవిడ్-19 స్వల్ప లక్షణాలు కలిగిన వారికి వారి ఇళ్లలోనే రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన ” మేము మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాం ‘ కార్యక్రమాన్ని పిరమల్ ఫౌండేషన్ తో కలసి నీతీ ఆయోగ్ ప్రారంభించి
ఢిల్లీ ,జూన్ 8: దేశంలో వేరుశనగ ఎగుమతుల్లో గుజరాత్ అగ్రస్థానంలో ఉన్నది. రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఖర�
ఢిల్లీ,జూన్ 8: తూర్పు ప్రాంతం నుంచి వేరుశనగ ఎగుమతిని పెంచే అవకాశాలకు ఊతమిస్తూ, పశ్చిమ బంగాల్ నుంచి నేపాల్కు 24 మెట్రిక్ టన్నుల వేరుశనగను ఎగుమతి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా రైతుల నుంచి సేకరించిన పంటన�
ఢిల్లీ ,జూన్ 8: విశాఖలో తూర్పు నౌకాదళం(ఈఎన్సీ)కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ సమక్షంలో,’322 డేగ ఫ్లైట్’ పేరుతో హెలికాప్టర్ల చేరిక కార్యక్రమం జరిగింది. దేశీయంగా అభివృద్ధి చ�
ఢిల్లీ ,జూన్ 8: దివ్యాంగ విద్యార్థులకు ఈ-కంటెంట్ ద్వారా సమగ్ర విద్యను అందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు.డిజిటల్, ఆన్ లైన్, దూరవిద�
ఢిల్లీ ,జూన్ 7:భారతదేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. ఈ లాక్ డౌన్ సమయంలో భారతదేశంలో జాతీయ రహదారి నిర్మాణం చాలా వేగంగా జరుగుతోంది. కేవలం రెండు నెలల్లో అంటే ఏప్రిల్-మే నెలలో
ఢిల్లీ ,జూన్ 7: కోవిడ్ పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారి ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించడం, టీకాలివ్వటం వంటి �
ముంబై ,జూన్ 6:ముంబై: డిజిటల్ చెల్లింపు కంపెనీ పేటీఎం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ చెల్ల
హైదరాబాద్ , జూన్ 6: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)30వ ఫౌండేషన్ డే పురస్కరించుకుని12 సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీఓఈ)లను అదనంగా యాడ్ చేయడానికి ఇటీవలనే అనుమతులు పొందామని, త్వరలోనే వ
ఢిల్లీ , జూన్ 6: లక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో సి.ఎస్.ఐ.ఆర్. ఇండియా కరోనా చికిత్స కోసం యాంటీ-హెల్మినిటిక్ ఔషధం “నిక్లోసమైడ్” రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. ఆసుపత్�
ఢిల్లీ , జూన్ 6: దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారతీయ రైల్వేసంస్థ ఎంతో కృషి చేస్తున్నది. దేశంలోని పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ను అందించడంలో రైల్వేసంస్థ తమదైన శైలిలో సేవలందిస్తున్నది. ఆక్సిజన
ముంబై ,జూన్ 6: భారత భారతవిదేశీ నిల్వలు రికార్డ్ స్థాయిని దాటాయి. మే 28వ తేదీతో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 59,816 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.43.60 లక్షల కో�