ఢిల్లీ,జూన్ 17: తమిళనాడు రాష్ట్రంలో చెన్నై,కన్యాకుమారి పారిశ్రామిక కారిడార్ (సికెఐసి)లో పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి), భా�
ఢిల్లీ,జూన్ 17: ప్రస్తుతం దేశం లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్ల�
హైదరాబాద్,జూన్ 16: విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు లక్ష్యంగా చేసుకున్నది నూతన విద్యా విధానం 2020. అయితే బోధించే నైపుణ్యాలకు, నేర్చుకునే అంశాలకు మధ్య చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ని భర్తీ చేయాలంటే విద్�
ఢిల్లీ ,జూన్ 16: కొత్త వేరియంట్లను గుర్తించడంపై రకరకాల చర్చలుజరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పందించారు. కొత్త వేరియంట్ డెల్టా ప్లస్, వేరియంట్ అఫ్ కన్సర్న్ గా ఇంకా వ
ఢిల్లీ,జూన్ 16: ఆదాయపన్ను విభాగం ఇటీవల ప్రారంభించిన పోర్టల్లో సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఇన్ఫోసిస్ బృందంతో సమావేశం కానున్నారు. జూన్ 22న ఈ సమావేశం జరగనున్నది. ఐసీఏఐ, ఆడిటర�
ముంబై, జూన్ 15:ఆదాయ పన్నుశాఖ ఇటీవల ప్రారంభించిన కొత్త వెబ్సైట్ ప్రారంభంలోనే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమస్యను పరిష్కరించా లంటూ ట్వీట్
ఢిల్లీ, జూన్ 14: ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్, డోమినోస్ వంటి సంస్థలలో డాటా ఉల్లంఘనల ప్రభావంపై మీడియాలో వచ్చిన కథనాలపై కేంద్ర సర్కారు స్పందించింది. ఈ-మెయిల్ అకౌంట్లను, ఎన్ ఐసిఈ-మెయిల్స్ పాస్వర్డ్స్
ఢిల్లీ, జూన్ 14: పూణే కేంద్రంగా పనిచేస్తున్నథింకర్ టెక్నాలజీస్ ఇండియా సరికొత్త మాస్కులను తయారుచేసింది. సూక్ష్మజీవులను నిర్వీర్యం చేసేమాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును
ఢిల్లీ , జూన్ 14 :కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖచెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ, తన ప్లాంట్ల ల్లో రెండు పైలెట్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ ‘ (ఈవోఎ�
వీర్యంలో తగ్గిపోతున్న శుక్రకణాలు రసాయన ఎరువులు, జీవనశైలి కారణం మహిళల్లో పెరుగుతున్న గర్భస్రావాలు దేశంలో పెరుగుతున్న సంతాన లేమి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీస్తున్న పురుగుల మందులు.. రేడియేషన్ దశా�
పెట్రో ధరల పెంపు: ప్రధాన్ న్యూఢిల్లీ, జూన్ 13: పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల సామాన్యప్రజలకు కష్టం కలిగిస్తున్నదని, అయితే సంక్షేమ పథకాలను కొనసాగించేందుకు అది తప్పట్లేదని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేం�
ముంబైలోని ఓ నివాస సముదాయంలో బావిపై రోడ్డు వేశారు. అక్కడ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కుంగడంతో ఓ కారు బావిలో పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా
ఢిల్లీ, జూన్ 13: కరోనా రెండో దశలో, దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్ అవసరం పెరిగింది. భవిష్యత్తులో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవడానికి, ప్రస్తుత డిమాండ్కు తగ్గట్లుగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం తప్పనిసరిగ�