ముంబైలోని ఓ నివాస సముదాయంలో బావిపై రోడ్డు వేశారు. అక్కడ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కుంగడంతో ఓ కారు బావిలో పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా
ఢిల్లీ, జూన్ 13: కరోనా రెండో దశలో, దేశవ్యాప్తంగా వైద్య ఆక్సిజన్ అవసరం పెరిగింది. భవిష్యత్తులో తగినంత ఆక్సిజన్ ఉండేలా చూసుకోవడానికి, ప్రస్తుత డిమాండ్కు తగ్గట్లుగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడం తప్పనిసరిగ�
బ్లాక్ ఫంగస్ డ్రగ్స్పై పన్ను లేదు ఆక్సిజన్, పల్స్ఆక్సిమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లపై 5 శాతానికి అంబులెన్స్లపై జీఎస్టీ 12 శాతానికి న్యూఢిల్లీ, జూన్ 12: కొవిడ్-19 కోసం ఉపయోగించే పలు అత్యవసరాలపై జీఎస్ట�
ముంబై, జూన్ 12: దేశీ శ్రీమంతుల్లో ద్వితీయస్థానంలో వున్న గౌతమ్ అదాని తాజాగా సిమెంటు వ్యాపారంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే విద్యుత్, ఇన్ఫ్రా, రేవులు, విమానయాన రంగాల్లో గణనీయమైన మార్కెట్ వాటా సాధించిన అదా
ఢిల్లీ,జూన్ 12:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) శ్రీనగర్ లోని ఖోన్మోహ్ వద్ద 500 పడకల కోవిడ్ ఆసుపత్రిని17 రోజుల వ్యవధిలో ఏర్పాటు చేసింది. పిఎమ్ కేర్స్ ఫండ్ ద్వారా దీనికి నిధులు సమకూర
ఢిల్లీ,జూన్ 12:యుద్ధ కార్యకలాపాల చరిత్రల సంకలనం,ప్రచురణపై విధానాన్ని రక్షణ శాఖ రాజనాథ్ సింగ్ఆమోదించారు. రక్షణ మంత్రిత్వ శాఖలోని సర్వీసులు,ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, అస్సాం రైఫిల్స్ , ఇండియన్ కోస్ట్ గా�
ముంబై ,జూన్ 12: జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మరో విలాసవంతమైన కార్ ను తయారుచేసింది. దీనిని ‘మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ ‘పేరుతో మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్ల�
ఢిల్లీ,జూన్ 11: గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా సంస్థలకు కేంద్ర రవాణాశాఖ తప్పనిసరి నియమావళిని జారీ చేసింది. ఈ నియమ నిబంధనలు జులై 1వతేదీ నుంచి అమలులోకి వస్తాయి. అటువంటి కేంద్రాలలో నమోద�
ఢిల్లీ ,జూన్ 11: ‘ఖాదీ ప్రకృతిక్ పెయింట్’ పేరుతో మోసపూరితంగా పెయింట్లను ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్న ఘజియాబాద్ కు చెందిన ఒక వ్యక్తిని తక్షణం తన కార్యకలాపాలను నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించి�
ఢిల్లీ ,జూన్ 11: ప్రముఖ అర్థశాస్త్రవేత్త, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రాధామోహన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.‘‘ప్రొఫెసర్ రాధామోహన్ గారు వ్యవసాయం పట్ల, ప్రత్యేకించి దీర్ఘకాాలి�
హైదరాబాద్, జూన్ 9: భారతదేశంలో అతిపెద్ద కిచెన్ అప్లయెన్సెస్ బ్రాండ్ టీటీకె ప్రెస్టిజ్ స్వచ్ఛ్ గ్లాస్ టాప్ గ్యాస్ స్టవ్ను హైదరాబాద్లో విడుదల చేసింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అత్యంత సులభం